ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పత్తిని అమ్ముకునేందుకు వస్తే అధికారులు పత్తిని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని, కాళ్లు పట్టుకున్నా అధికారులు కనికరించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు దీటుగా పత్తి కొనుగోళ్లు చేపడుతున్న జూలూరుపాడు సబ్ మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీని�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో పత్తి రైతులకు తీరనినష్టం జరుగుతున్నదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బు�
KTR | ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి ఆదిలాబాద్ అన్నదాతలు భారీగా తరలి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియను నిలిపివేశారు. పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ తీరుకు నిరసనగా జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు పత్తి కొనుగోళ్ల బంద్కు సోమవారం నుంచి పిలుపునిచ్చారు. ఇప్పటికే పత్తిని ఏరి
Harish Rao | ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
Cotton | ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో.. అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అరకొర మిగిలిన పంటను అమ్ముకుందామంటే కూడా గిట్టుబాటు ధర లేక విలవిలలాడిపోతున్నారు.
పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలిగించే సీసీఐ విధించిన 7 క్వింటాళ్ల నిబంధనను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ రైతు విభాగం నల్లగొండ జిల్లా నాయకుడు చిట్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.