పత్తి పైరులో గులాబీ రంగు పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకుడు స్వర్ణ విజయ్ చంద్ర అన్నారు. గురువారం చింతకాని రైతు వేదికలో పత్తి రైతులకు గులాబీ రంగు పురుగుపై నివారణపై అవ
Rayapole : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో బోరు బావుల వద్ద వరి నాట్లు ఊపందుకున్నాయి. మండలం వ్యాప్తంగా 18,300 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా.. 6.500 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు.
కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా రైతన్నలు ఆందోళన పడుతున్నారు. ఇటు ప్రభుత్వ సహాయం అందక అటు అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల కష్టాల ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొన్నది.
పత్తి కొనుగోళ్లలో ఈ ఏడాది నుంచి సరికొత్త విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం యేటా వివిధ పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుండగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యం
నిన్న, మొన్నటి వరకు సాగుపై అన్నదాతల్లో నెలకున్న ఆందోళనపై రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం ఆశలు రేకెత్తించింది. ఈనెల మొదటి వారంలో కురిసిన వర్షాల కారణంగా జిల్లాలో పత్తి, సోయా పంటలను రైతులు పెద్ద ఎత్తు�
జిల్లాలోని అన్నదాతను మే నెల ఊరించగా.. జూన్ నెల ఉసురు తీస్తున్నది. మే, జూన్ నెల మొదట్లో జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురువడంతో అన్నదాత పెద్ద ఎత్తున పత్తి పంటను సాగు చేశాడు.
వర్షాలు వస్తాయని ఆశపడ్డ రైతన్నలు ముందస్తుగా పత్తి పంట సాగు కు సన్నద్ధమయ్యారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటి నెల రోజులు గడుస్తున్నా.. వర్షాలు రాకపోవడంతో రైతన్నలు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు.
విత్తన పత్తి సాగుకు నడిగడ్డ నేలలు అను కూలం కావడంతో, గత ఇరవై ఏండ్లుగా కంపెనీలు ఆర్గనైజర్లు అనే దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇక్కడి రైతులతో సీడ్ పత్తి పంట సాగు చేయిస్తున్నారు.
ఈసారి తొలకరి ముందుగానే ప్రారంభమైనట్లు వాతావరణంలో మార్పులు కనిపించినప్పటికీ రైతులకు నిరాశే ఎదురైంది. వర్షాకాలం ప్రారంభం కంటే ముందే మేలో వర్షాలు కురవడంతో పాటు వర్షాకాలం ప్రారంభ దశలో వర్షం కురిసి మురిపి�
జిల్లా రైతాంగం పత్తి పంట వైపు మొగ్గుచూపుతున్నది. గతేడాది వానకాలం సీజన్లో 3.34 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈ యేడాది 3.35 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు చేస్తున్నది.
తెల్ల బంగారానికి నకిలీ విత్తనాల బెడద దాపురించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి తర్వాత రైతులు ఎక్కువగా పండించే పంట పత్తి. దీంతో నాసిరకం విత్తనాలను పెద్దఎత్తున సరఫరా చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. సీడ్స్
పత్తికి ధర లేకపోవడం.. తెగుళ్లు సోకడం.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఖమ్మం జిల్లాలో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం తురకగూడెం గ్రామానికి చెందిన బుర్రా దర్గయ్య