మొంథా తుఫాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరికి రూ.25వేలు, పత్తికి రూ.50వేల నష్టపరిహారం చెల్లించా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశ�
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావం బుధవారం యావత్ ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనపడింది. మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో తెల్లవారుజాము నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది.
సాధారణంగా భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు కేంద్రంలో పత్తిపంటను రైతులు విక్రయించుకోవాలంటే సవాలక్ష ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి తోడు ఈ ఏడాది ప్రత్యేక యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే కేంద్ర
తేమశాతం ఎక్కువగా ఉన్నందున తాము పత్తిని కొనుగోలు చేయబోమని అధికారులు తేల్చి చెప్పడంతో మంగళవారం పత్తి రైతులు మండలంలోని మాధారం గ్రామంలోని హైవేపై ధర్నాకు దిగారు. పత్తిని హైవేపై ఉంచి నిప్పంటించారు. పత్తిని �
ఓ వైపు అతివృష్టితో తెల్ల బంగారం దిగుబడులు తగ్గిపోగా, మరోవైపు కూలీల కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీనికితోడు కూలీ రేట్లు రెండింతలై పత్తి రైతుకు ఆర్థికంగా పెనుభారమైంది. రైతులు పత్తి ఏరించేందు�
తేమను సాకుగా చూపి పత్తి కొనుగోలు చేయడం (Cotton) లేదని రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం (Shaligouraram) మండలం మాదారంకలాన్ వద్ద రైతుల రోడ్డుపై బైఠాయించారు. ద్విచక్రవాహనాలు అడ్డుపెట్టి రోడ్డుపై ధర్నా �
కపాస్ కిసాన్ యాప్తో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం అలాగే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నకరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి చేన�
ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటలకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ లో
ఈ సంవత్సరం పత్తి రైతులకు కాలం కలిసి రాలేదు. పూత కాత దశలోనే వర్షాలతో పత్తి చేలు ఎర్రబారి, ఊడలు రాలడంతో దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మొదటి దశలో కొద్దిపాటి మేర పత్తి చేతికి �
గుట్టుచప్పుడు కాకుండా పత్తి కొనుగోళ్లను ప్రారంభించడం సమంజసం కాదని, రైతులకు భయపడే అతి తక్కువ మంది రైతులతో కలిసి ప్రారంభించి అన్నదాతలను అవమానించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రైతు సంఘాల నాయకులు, మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి ఆదిలాబాద్లోన
సీసీఐ కేంద్రాల్లో పత్తికి కనీస మద్దతు ధర లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని కాటన్ మిల్లులో (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పత్తి పంట ను మద్దతు ధర కు విక్రయించుకోవడానికి రైతుల సౌకర్యార్థం ‘కపాస్ కిసాన్’ అనే మొబైల్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఓటీపీ ద్వారా చేసుకోవాలని మండల ఇన్చా�