రైతులకు అందుబాటులో ఉంటూ వారి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో పత్తిమిల్లుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. దీనినే ఆసరాగా భావించిన పత్తిమిల్లు యాజమాన్యం రైతులను పట్ట�
సీసీఐ అధికారులు క్వింటాలు పత్తికి రూ.50 తగ్గించడంపై రైతులు రోడ్డెక్కారు. గురువారం బేల అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి సీసీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలుపడంతో కి�
జనగామ జిల్లాలో దళారుల చేతిలో పత్తి రైతు చిత్తవుతున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించిన అన్నదాత అడుగడుగునా వంచనకు గురవుతున్నాడు. ఒకపక్క తేమ పేరుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారుల
పత్తి రైతుల ఆందోళన బాట పట్టా రు. ఆరుగాలం కష్టించి పండించిన తెల్లబంగారాన్ని విక్రయించేందు కు తీసుకొస్తే కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాయిచూర్-మహబూబ్నగర్ హైవేపై పత్తి ట్రాక్టర�
ఆరుగాలం కష్టపడి తెల్లబంగారాన్ని పండించిన రైతు తెల్లబోయిండు.. అప్పుసప్పు చేసి భూమిని చదును చేసి విత్తనాలు, ఎరువులను తెచ్చి సాగు చేస్తే.. ఆరంభంలోనే వరుణుడు షాక్ ఇచ్చిండు.. అంతంత మాత్రంగానే కురిసిన వానలకు చ
మండలంలోని పత్తి మిల్లులకు భారీగా పత్తి ట్రాక్టర్లు వచ్చాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో నిలిచిపోయిన కొనుగోళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. దాంతో వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లలో పత్తి భారీగా వచ్చి
పత్తి చేన్లు దిగుబడి లేక తెల్లబోతున్నాయి. వాతావరణ పరిస్థితులు రైతులను కుంగదీస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో పడిన వర్షాలను చూసి మంచి దిగుబడి వస్తుందని ఆశపడినా.. ఎడతెరిపి లేకుండా పడిన ముసురుతో పంటలు దెబ్బత�
వానకాలంలో పండించిన పంటలను అమ్ముకునేందుకు గత నెల రోజులుగా ఉమ్మడి జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎటు చూసినా ఓ వైపు ధాన్యం రాశులు, మరోవైపు పత్తి బోరాలు కనిపిస్తున్నాయి.
Cotton | పత్తి పంటను ఎటాంటి టార్గెట్ లేకుండా సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పత్తి రైతులు మంగళవారం సాయంత్రం యరగండ్లపల్లిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి �
రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైత