పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలిగించే సీసీఐ విధించిన 7 క్వింటాళ్ల నిబంధనను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ రైతు విభాగం నల్లగొండ జిల్లా నాయకుడు చిట్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.
రైతులకు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పత్తిని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రామన్నపేట మండలాధ్యక్షుడు పోషబోయిన మల్లేశం డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి
పత్తి రైతుల వద్ద ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనే నిబంధన ఎత్తివేసి, 20 శాతం తేమ ఉన్నా షరతులు విధించకుండా పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్
మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేస్తామని పోటీ పడి సీసీఐ కేంద్రాలు ప్రారంభించిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆయా కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేస్తున్నదీ లేనిదీ వెనక్కి తిరిగి చూడకపోవటంతో ఆరంభ శూరత్వంగ�
రేవంత్రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పత్తి వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు చేయబోమని అల్టిమేటమ్ జారీచేశారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీసుకొచ్చిన సరికొత్త నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. పత్తి కొనుగోళ్లలో రైతులకు అండగా నిలవాల్సిన సీసీఐ మద్దతు ధరతో పంటను సేకరిం�
Kapas Kisan Aap | పత్తి పంటకు మద్దతు ధర రావాలంటే ‘కపాస్ కిసాన్ మొబైల్ యాప్’ ను స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్లో చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారిని సారిక రావు సూచించారు.
ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది వానకాలంలో రైతులు 5.80 లక్షల ఎకరాల్లో సాగు వేశారు. పత్తి 4.25 లక్షల ఎకరాలు, సోయాబిన్ 90 వేలు, కంది 60 వేల ఎకరాల్లో సాగైంది. ఈ సీజన్ ప్రారంభం నుంచి రె�
మొంథా తుఫాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరికి రూ.25వేలు, పత్తికి రూ.50వేల నష్టపరిహారం చెల్లించా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశ�
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావం బుధవారం యావత్ ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనపడింది. మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో తెల్లవారుజాము నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది.
సాధారణంగా భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు కేంద్రంలో పత్తిపంటను రైతులు విక్రయించుకోవాలంటే సవాలక్ష ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి తోడు ఈ ఏడాది ప్రత్యేక యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే కేంద్ర