రైతులు పత్తిని విక్రయించాలంటే స్లాట్బుకింగ్ను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్న నిబంధనన�
ఫొటోలోని రైతు పేరు దేశబోయిన నరసింహ. వలిగొండ మండలం రెడ్లరేపాక. 40 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో పత్తి విక్రయించేందుకు శనివారం 30 కిలోమీటర్ల దూరం నుంచి ఆత్
జిల్లాలో ఇటీవల కురిసిన వానలతో పత్తి పంటకు అధిక నష్టం కలిగింది. పొల్లాలో నీళ్లు నిలిచి పంట మొత్తం ఎర్రబడింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంత రైతులకు పత్తి పంట ప్రాధానమైనది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో దిగుబడ�
కారేపల్లి మండల పరిధిలోని రైతులు మండల కేంద్రంలోని సీసీఐ కేంద్రంలో పత్తి విక్రయాలు జరుపుకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోకుండా నేరుగా సీసీఐ కేంద్రంలో విక్రయాలు చేసుకోవాలని ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమి�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధి సింగరేణి మండలంలోని పలు గ్రామాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మాణిక్యారం, ఎర్రబోడు గ్రా
ఇన్ని రోజులు యూరియా ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు పంటలకు మద్దతు ధర కల్పించకుండా రైతులను నిండా ముంచేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం జరిగింది. వందల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రంగారెడ్డి జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం జర�
పత్తి పైరులో గులాబీ రంగు పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకుడు స్వర్ణ విజయ్ చంద్ర అన్నారు. గురువారం చింతకాని రైతు వేదికలో పత్తి రైతులకు గులాబీ రంగు పురుగుపై నివారణపై అవ
Rayapole : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో బోరు బావుల వద్ద వరి నాట్లు ఊపందుకున్నాయి. మండలం వ్యాప్తంగా 18,300 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా.. 6.500 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు.
కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా రైతన్నలు ఆందోళన పడుతున్నారు. ఇటు ప్రభుత్వ సహాయం అందక అటు అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల కష్టాల ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొన్నది.
పత్తి కొనుగోళ్లలో ఈ ఏడాది నుంచి సరికొత్త విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం యేటా వివిధ పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుండగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యం