వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం సింగిల్ పట్టి మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా ధర వచ్చినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పంట దిగుబడి తగ్గినా ధరలు పెరగడంతో
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలు మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఉదయం ఆరంభం నుంచే తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు.. భారీ నష్టాలకు గురైయ్యాయి.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.27 వేలు పలికింది. ఈ మార్కెట్ చరిత్రలోనే దేశీరకం మిర్చికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్ కమిటీ అధికారులు
ఖమ్మం :ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకు తగు చర్యలు చేపట్టా
ఐదు రోజుల వరుస నష్టాలకు తెర మెరిసిన బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు సెన్సెక్స్ 367, నిఫ్టీ 129 పాయింట్లు వృద్ధి ముంబై, జనవరి 25: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. వరుసగా ఐదు రోజులు నష్ట�
ఘట్కేసర్, జనవరి 4 : ఘట్కేసర్ మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ ఏర్పాటుకు జాయింట్ కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్, కమిషనర్ వసంత ఆధ�
ఖమ్మం :బులియన్ మార్కెట్లో బంగారం ధరతో పోటీపడుతున్నట్లుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం(పత్తి ) ధర పోటీపడుతుంది. సాగు తగ్గడంతోపాటు, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినప్పటకీ సాగు చేసిన రైతులకు మార్కెట�
చెప్పులంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అవసరానికి అవసరం, ఫ్యాషన్కు ఫ్యాషన్! ఇంట్లో ఎన్ని జతలున్నా మనసు తృప్తి పడదు. ప్రతి డ్రెస్కూ మ్యాచింగ్ కావాల్సిందే. ప్రత్యేక సందర్భాల్లో వేసుకోవడానికి లిమిటెడ్ ఎ
విడుదల చేసిన రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ మాదాపూర్, డిసెంబర్ 6: రాధా స్మెల్టర్స్…తన కొత్త ఉత్పత్తి రాధా టీఎంటీ 550డి ఎల్ఆర్ఎఫ్ స్టీల్ బార్స్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సోమవారం హైదరాబాద్లో
ఖమ్మం :గత కొంతకాలంగా మిర్చి ధరలు తగ్గిన మిర్చీ ధర ఎట్టకేలకు మళ్లీ పెరుగుతోంది. ఇటీవల ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి జెండాపాట క్వింటాల్ రూ14,100 పలికింది. రెండు రోజుల సెలవుల అనంతరం తిరిగి మార్కెట్లో క్రయవిక�
కరోనా కొత్త రకంతో మార్కెట్ భారీగా పతనమై గత వారం నిఫ్టీ వంద రోజుల చలన సగటు దిగువకు పడిపోయింది. దీంతో మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి ప్రవేశించింది. నెల, వారాంతపు చార్ట్లలో బేరిష్ ప్యాట్రన్లు ఏర్పడ్డాయి. �
ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం మరోసారి నష్టాలను చవిచూసింది. కరోనా సమయంలో లాభాలను ఆర్జించినప్పటికీ ,అనుకూల పరిస్థితుల్లో ఆ కంపెనీ ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. పబ్లిక్ ఇష్యూ జారీ చేసి
కాశీబుగ్గ, నవంబర్ 23: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో పలు టెండర్లను రద్దు చేసినట్లు చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం మార్కెట్ ప్రధాన కార్యాలయంలో పాలకవర్గ సభ్యుల సమావేశం జ
ఖమ్మం: ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్ లోని రైతుబజార్లో సోమవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర�
ఖమ్మం: పంట ఉత్పత్తుల రాక మొదలైంది కాబట్టి ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న అధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం నగర వ్యవ�