ఘట్కేసర్, జనవరి 4 : ఘట్కేసర్ మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ ఏర్పాటుకు జాయింట్ కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్, కమిషనర్ వసంత ఆధ�
ఖమ్మం :బులియన్ మార్కెట్లో బంగారం ధరతో పోటీపడుతున్నట్లుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం(పత్తి ) ధర పోటీపడుతుంది. సాగు తగ్గడంతోపాటు, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినప్పటకీ సాగు చేసిన రైతులకు మార్కెట�
చెప్పులంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అవసరానికి అవసరం, ఫ్యాషన్కు ఫ్యాషన్! ఇంట్లో ఎన్ని జతలున్నా మనసు తృప్తి పడదు. ప్రతి డ్రెస్కూ మ్యాచింగ్ కావాల్సిందే. ప్రత్యేక సందర్భాల్లో వేసుకోవడానికి లిమిటెడ్ ఎ
విడుదల చేసిన రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ మాదాపూర్, డిసెంబర్ 6: రాధా స్మెల్టర్స్…తన కొత్త ఉత్పత్తి రాధా టీఎంటీ 550డి ఎల్ఆర్ఎఫ్ స్టీల్ బార్స్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సోమవారం హైదరాబాద్లో
ఖమ్మం :గత కొంతకాలంగా మిర్చి ధరలు తగ్గిన మిర్చీ ధర ఎట్టకేలకు మళ్లీ పెరుగుతోంది. ఇటీవల ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి జెండాపాట క్వింటాల్ రూ14,100 పలికింది. రెండు రోజుల సెలవుల అనంతరం తిరిగి మార్కెట్లో క్రయవిక�
కరోనా కొత్త రకంతో మార్కెట్ భారీగా పతనమై గత వారం నిఫ్టీ వంద రోజుల చలన సగటు దిగువకు పడిపోయింది. దీంతో మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి ప్రవేశించింది. నెల, వారాంతపు చార్ట్లలో బేరిష్ ప్యాట్రన్లు ఏర్పడ్డాయి. �
ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం మరోసారి నష్టాలను చవిచూసింది. కరోనా సమయంలో లాభాలను ఆర్జించినప్పటికీ ,అనుకూల పరిస్థితుల్లో ఆ కంపెనీ ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. పబ్లిక్ ఇష్యూ జారీ చేసి
కాశీబుగ్గ, నవంబర్ 23: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో పలు టెండర్లను రద్దు చేసినట్లు చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం మార్కెట్ ప్రధాన కార్యాలయంలో పాలకవర్గ సభ్యుల సమావేశం జ
ఖమ్మం: ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్ లోని రైతుబజార్లో సోమవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర�
ఖమ్మం: పంట ఉత్పత్తుల రాక మొదలైంది కాబట్టి ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న అధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం నగర వ్యవ�
అక్టోబర్లోనూ తగ్గని చిప్ సెగ పండుగ జోష్ ఉన్నా.. న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశీయ ఆటో రంగాన్ని చిప్ల కొరత వేధిస్తూనే ఉన్నది. మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ.. విదేశాల నుంచి సెమికండక్టర్ల సరఫరా లేని కారణంగా
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి, అపరాల పంటలలో నాణ్యత ప్రమాణాలు తెలుసుకునేందుకు, సరికొత్త యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అన్నదాతల ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ సర్కార్ కోల్ కతాకు చెందిన శాస్త్రవే�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్కు గరిష్ఠంగా రూ.7,511 ధరతో వ్యాపారులు కొనుగోలు చేశారు. మంగళవారం కేసముద్రం మార్కెట్కు 210 క్వింటాళ్ల పత్తి రాగా, గరి�
ఐదారేండ్లుగా ప్రజల్లో సేంద్రియ ఉత్పత్తుల వాడకంపై అవగాహన అధికమైంది. దీంతో మార్కెట్లో ఆర్గానిక్ స్టోర్ల సంఖ్యా పెరుగుతున్నది. అయితే, అచ్చంగా పిల్లలే నడిపే ఆర్గానిక్ స్టోర్ను ఎక్కడైనా చూశారా? హైదరాబాద