ఇంద్రవెల్లి, ఆగస్టు 24 : పొలాల అమావాస్య నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మార్కెట్ కళకళలాడుతున్నది.
గ్రామాల నుంచి రైతులు తరలివచ్చి ఎడ్లకు అలంకరించే వివిధ రకాల వస్తువులతోపాటు రంగులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆయా దుకాణాల వద్ద సందడి నెలకొంది.