గంజాయి రవాణా కట్టడికి భద్రాద్రి జిల్లా పోలీస్శాఖ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్శాఖ ఎంత నిఘావేసినా అక్రమార్కులు ఏదో రకంగా తరలిస్తూనే ఉన్నారు. చిన్న చిన్న వాహనాల నుంచి లారీల వరకు ఎలాంటి వాహనంలోనైనా చాకచక�
సినీ ఫక్కీలో గంజాయిని బీరువాలో అమర్చి తరలిస్తున్న వాహనాన్ని టేకులపల్లి పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న తెలిపారు. కొత్తగూడెంలోని తన కార్యాలయ ఆవరణలో సోమవారం విలే�
యువత మత్తు ప దార్థాలకు బానిస కావొద్దని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల సరఫరా జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గంజాయి విక్రయిస్తూ ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు పట్టుబడడం కలకలంరేపింది. ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ దాడుల్లో 6.366 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
రూ.2.75లక్షల విలువైన ఎండు గంజాయిని పట్టుకున్నట్లు సీఐ హతీరాం తెలిపారు. నెక్కొండ పోలీస్స్టేషన్లో బుధవారం ఎస్సై జానీపాషాతో కలిసి సీఐ వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా దౌవగాన్ గ్రామానిక�
రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదివారం రూ.38 లక్షల విలువైన 9,120 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Marijuana | గుట్టు చప్పుడు కాకుండా ఇంటి వద్దనే గంజాయి సాగు చేస్తున్న నిందితుడిని పోలీసలు వలపన్ని పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రం ఇందిరానగర్కు చెందిన హైదర్ అనే వ్యక్తి త�
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకోవడం కలకలం రేపింది. ఒడిశా నుంచి మహారాష్ట్ర మీదుగా జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని శ్రీరాంపూర్లో పోలీసులు పట్టుకున్నారు.
ఎస్కార్ట్తో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాలు పట్టుబడ్డాయి. మేడ్చల్ జోన్ పోలీసులకు ఒక ముఠా పట్టుబడగా.. మరోముఠా మాదాపూర్ జోన్ పోలీసులకు చిక్కింది. ఈ రెండు ముఠాల నుంచి రూ. 3 కోట్ల �
బొజ్జాయిగూడెం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ఇల్లెందు ఎక్సైజ్ సీఐ బి.
దాచాపురంలోని ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..
ఏపీ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు లారీలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీఎస్ నాబ్) అరెస్టు చేసింది. బషీర్బాగ్లోని సీసీఎస్ భవనంలో ఆదివారం ఏర్పాట�