రూ.2.75లక్షల విలువైన ఎండు గంజాయిని పట్టుకున్నట్లు సీఐ హతీరాం తెలిపారు. నెక్కొండ పోలీస్స్టేషన్లో బుధవారం ఎస్సై జానీపాషాతో కలిసి సీఐ వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా దౌవగాన్ గ్రామానిక�
రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదివారం రూ.38 లక్షల విలువైన 9,120 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Marijuana | గుట్టు చప్పుడు కాకుండా ఇంటి వద్దనే గంజాయి సాగు చేస్తున్న నిందితుడిని పోలీసలు వలపన్ని పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రం ఇందిరానగర్కు చెందిన హైదర్ అనే వ్యక్తి త�
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకోవడం కలకలం రేపింది. ఒడిశా నుంచి మహారాష్ట్ర మీదుగా జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని శ్రీరాంపూర్లో పోలీసులు పట్టుకున్నారు.
ఎస్కార్ట్తో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాలు పట్టుబడ్డాయి. మేడ్చల్ జోన్ పోలీసులకు ఒక ముఠా పట్టుబడగా.. మరోముఠా మాదాపూర్ జోన్ పోలీసులకు చిక్కింది. ఈ రెండు ముఠాల నుంచి రూ. 3 కోట్ల �
బొజ్జాయిగూడెం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ఇల్లెందు ఎక్సైజ్ సీఐ బి.
దాచాపురంలోని ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..
ఏపీ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు లారీలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీఎస్ నాబ్) అరెస్టు చేసింది. బషీర్బాగ్లోని సీసీఎస్ భవనంలో ఆదివారం ఏర్పాట�
హాష్ ఆయిల్, గంజాయి తరలిస్తున్న రెండు వేర్వేరు గ్యాంగుల సభ్యులను భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్
Rats | ఎలుకలు (Rats) చేసిన పనికి ఇద్దరు నిందితులు గంజాయి స్మగ్లింగ్ కేసు నుంచి చాలా ఈజీగా బయటపడ్డారు. ఈ ఘటన తమిళనాడు చెన్నై (Chennai)లో వెలుగు చూసింది.
నల్లగొండ జిల్లా మీదుగా హైదరాబాద్కు గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీస్ అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద 284 కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.
నాన్ బెయిలెబుల్ వారెంట్స్పై డివిజన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. అంతేకాకుండా నేరాల నియంత్రణకు అవసరమై న చర్యలు తీసుకోవాలన�
గంజాయి సేవిస్తుండ గా ఆరుగురు బీటెక్ విద్యార్థులు, కారు డ్రైవర్ను పోలీ సులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆదివారం కమలాపూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ సంజీవ్ వివరాలు వెల్లడించారు. మండలంల�