అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు రూ. కోటి విలువ గల 190 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రెండు కార్లు సీజ్ చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. ఇందుకు �
గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు యువకులను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ సీతయ్య కథనం ప్రకా రం.. చిక్కడపల్లి పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో కొంతమంది గుర్తు తెలియని �
జిల్లా అభివృద్ధి, సంక్షేమం మంత్రులకు పట్టదా..? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటుతున్నా కనీసం జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లాస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించలేదు. జిల్ల
గంజాయి గుప్పుమంటున్నది. మహబూబ్నగర్ జిల్లాలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాత్రివేళల్లో యువత విచ్చలవిడిగా తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దారినపోతున్న వారిపై దాడులు చేస్తు న్న సంఘటన
జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తూ మహిళలపై ఆగడాలకు పాల్పడుతున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వ�
సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఏపీకి చెందిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఉన్న ఉద్యోగాలకు సెలవు పెట్టి.. గంజాయి వ్యాపారం చేస్తూ సైబరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. బాచుపల్లి ఇన్స్పెక్టర్�
బీహార్ రాష్ర్టానికి చెందిన ఓ యువకుడు చేర్యాలలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు పట్టణంలో దాడులు నిర్వహించి నిందితుడు రాకేశ్కుమార్ను పట్టుకున్నారు. బుధవారం ఎక్సైజ్ స�
Ganja Chocolates | మామిళ్లగూడెం, జనవరి 30: చాక్లెట్ల మాటున గంజాయిని తరలిస్తున్న ఓ ఇద్దరు మహారాష్ట్ర మహిళలను ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్-2 సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. మహారాష్�
గంజాయి రవాణా రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. అధికారుల కళ్లుగప్పేందుకు అక్రమార్కులు కొత్తకొత్త దారులు వెతుకుతున్నారు. నేరుగా గంజాయి తరలించడంతోపాటు దానిని ఆయిల్, చాక్లెట్లు మార్చి రవాణా చేస్తున్�
అక్రమ సంపాదన కోసం కొందరు యువతను మత్తులో ముంచుతూ వారి భవిష్యత్తును చిత్తు చేస్తున్నారు. చదువుకునే వయస్సులోనే గంజాయివైపు మళ్లించి మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడ
వికారాబాద్ జిల్లా తాండూరులో శనివారం ఎక్సైజ్ పోలీసులు 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్-ముంబయి వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో పోలీసులు తని�
ఒడిశా నుంచి మహారాష్ట్రకు రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున
గంజాయి రవాణా కట్టడికి భద్రాద్రి జిల్లా పోలీస్శాఖ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్శాఖ ఎంత నిఘావేసినా అక్రమార్కులు ఏదో రకంగా తరలిస్తూనే ఉన్నారు. చిన్న చిన్న వాహనాల నుంచి లారీల వరకు ఎలాంటి వాహనంలోనైనా చాకచక�