సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఏపీకి చెందిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఉన్న ఉద్యోగాలకు సెలవు పెట్టి.. గంజాయి వ్యాపారం చేస్తూ సైబరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. బాచుపల్లి ఇన్స్పెక్టర్�
బీహార్ రాష్ర్టానికి చెందిన ఓ యువకుడు చేర్యాలలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు పట్టణంలో దాడులు నిర్వహించి నిందితుడు రాకేశ్కుమార్ను పట్టుకున్నారు. బుధవారం ఎక్సైజ్ స�
Ganja Chocolates | మామిళ్లగూడెం, జనవరి 30: చాక్లెట్ల మాటున గంజాయిని తరలిస్తున్న ఓ ఇద్దరు మహారాష్ట్ర మహిళలను ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్-2 సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. మహారాష్�
గంజాయి రవాణా రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. అధికారుల కళ్లుగప్పేందుకు అక్రమార్కులు కొత్తకొత్త దారులు వెతుకుతున్నారు. నేరుగా గంజాయి తరలించడంతోపాటు దానిని ఆయిల్, చాక్లెట్లు మార్చి రవాణా చేస్తున్�
అక్రమ సంపాదన కోసం కొందరు యువతను మత్తులో ముంచుతూ వారి భవిష్యత్తును చిత్తు చేస్తున్నారు. చదువుకునే వయస్సులోనే గంజాయివైపు మళ్లించి మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడ
వికారాబాద్ జిల్లా తాండూరులో శనివారం ఎక్సైజ్ పోలీసులు 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్-ముంబయి వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో పోలీసులు తని�
ఒడిశా నుంచి మహారాష్ట్రకు రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున
గంజాయి రవాణా కట్టడికి భద్రాద్రి జిల్లా పోలీస్శాఖ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్శాఖ ఎంత నిఘావేసినా అక్రమార్కులు ఏదో రకంగా తరలిస్తూనే ఉన్నారు. చిన్న చిన్న వాహనాల నుంచి లారీల వరకు ఎలాంటి వాహనంలోనైనా చాకచక�
సినీ ఫక్కీలో గంజాయిని బీరువాలో అమర్చి తరలిస్తున్న వాహనాన్ని టేకులపల్లి పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న తెలిపారు. కొత్తగూడెంలోని తన కార్యాలయ ఆవరణలో సోమవారం విలే�
యువత మత్తు ప దార్థాలకు బానిస కావొద్దని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల సరఫరా జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గంజాయి విక్రయిస్తూ ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు పట్టుబడడం కలకలంరేపింది. ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ దాడుల్లో 6.366 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.