అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రూరల్ పోలీసులు అరెస్టు చేసి రూ.33లక్షల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.
Crime news | గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించారు.
మూడు సెల్ఫోన్లు స్వాధీనం ఐదుగురు యువకులపై కేసు నమోదు మోత్కూరు, అగస్టు 24 : మున్సిపాలిటీ కేంద్రంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ జానకీరాంరెడ్డి కథనం ప్రకారం.. పట
నల్లగొండ : అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయిందని, నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. ఈ సందర్భం ఎస్పీ మీడియాకు వివరాలను వెల్లడించారు. గంజాయి తరల�
వనపర్తి : జిల్లా పోలీసులు మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. తాజాగా కొత్తకోట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ముగ్గురు యువకుల నుంచి 58 గంజాయి ప్యాకెట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎ�
కుత్బుల్లాపూర్,జూలై6 : గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయిని విక్రయిస్తున్న మహిళను బుధవారం మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా అధికారి విజయభాస్కర్ ఆదేశాల మ�
కుత్బుల్లాపూర్ : గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న భార్యభర్తలను వేర్వేరు రోజుల్లో రిమాండ్కు తరలించిన సంఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వె�
నల్లగొండ : మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నల్లగొండ పోలీసులు ముందడుగు వేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రెమా ర
మాదాపూర్, జూన్ 14 : అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద నుండి కిలో గంజాయి లభ్యమైంది. శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్క�
సంగారెడ్డి : జిల్లాలోని జిన్నారం మండలం ఐడిఎ బొల్లారంలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆనంద్ కృష్ణా రెడ్డి అనే వ్యక్తి స్థానికులతో కలిసి పట్టుకున్నారు. మంగళవారం ఉదయం పారిశ్రామిక వాడలోన
కొడుకు మంచిగా చదువుకోవాలని ఆ తల్లి తపనపడింది. మంచి ఉద్యోగం సాధించి ఉన్నతస్థానంలో ఉండాలని ఆరాటపడింది. కానీ, చెడుస్నేహాలవల్ల ఆ కొడుకు గంజాయికి బానిసయ్యాడు. రోజూ గంజాయి మత్తులో ఊగిపోతున్న
జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్�
గుడ్లవల్లేరులో బ్యూటీ పార్లర్ ముసుగులో గంజాయి అమ్ముతున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. తాజాగా, మచిలీపట్నంలో విద్యార్థి పట్టుబడ్డాడు. అటు తిరుపతిలోనూ గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను...