Kothagudem | కొత్తగూడెంలో రూ. కోటి విలువ చేసే 524.4 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో రాజస్థాన్కు చెందిన ఇద్దరు డ్రైవర్ల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించార
Lingampally Railway Station | నగరంలోని లింగంపల్లి రైల్వేస్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ. 63 లక్షల విలువ చేసే 336 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి ముంబై వెళ్లే ఎల్టీటీ ఎక్స
Marijuana | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రూ. 3 కోట్ల విలువ చేసే 1,820 కిలోల గంజాయిని ప్రత్యేక పోలీసు బృందాలు సీజ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని
Marijuana మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు మహిళలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నింధితుల వద్ద నుంచి 24 లక్షల విలువ చేసే 120 కిలోల గంజాయిని రైల్వే
Hyderabad | మాదాపూర్, బాలానగర్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా మాద్రక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న 11 మందిని బుధవారం అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్�
Konark Express | ఒడిశా నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్లో గంజాయి తరలిస్తున్నట్టు జీఆర్పీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు రాగానే జీఆర్పీ పోలీసులు �
మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నింధితుడి వద్ద నుంచి 8 లక్షల 40 వేల రూపాయల విలువచేసే 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్
Marijuana | గంజాయి సరఫరాదారులపై జిల్లాలోని సుల్తానాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించాలని రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా గంజాయి సరఫరా, విక్ర�
Marijuana | హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు ఏసీపీ వాసాల సతీశ్ తెలిపారు.
Medchal | జవహర్ నగర్ పరిధిలోని అరుంధతి నగర్లో గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను పెంచుతున్న అయాజ్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు.
Hyderabad | రౌడీషీటర్ మన్మోహన్ సింగ్(45)ను మంగళ్హాట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతన్నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్,
చార్మినార్ : మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం నిర్వహిస్తూ యువతను మత్తుమందుకు బానిసలుగా మారుస్తున్న వ్యక్తిపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పీడీ యాక్ట్ను ప్రయోగించారు. నల్గొండ జిల్లా కు చెందిన మహ్మద్ �
మన్సూరాబాద్ : రాచకొండ పోలీస్ కమీషనరేట్ సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు మంగళవారం ఎల్బీనగర్లోని అవినాష్ డిగ్రీ కళాశాలలో రాచకొండ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు గంజాయి నిర్మూలనపై అవగాహన కార్�