మాదాపూర్, జూన్ 14 : అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద నుండి కిలో గంజాయి లభ్యమైంది. శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్క�
సంగారెడ్డి : జిల్లాలోని జిన్నారం మండలం ఐడిఎ బొల్లారంలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆనంద్ కృష్ణా రెడ్డి అనే వ్యక్తి స్థానికులతో కలిసి పట్టుకున్నారు. మంగళవారం ఉదయం పారిశ్రామిక వాడలోన
కొడుకు మంచిగా చదువుకోవాలని ఆ తల్లి తపనపడింది. మంచి ఉద్యోగం సాధించి ఉన్నతస్థానంలో ఉండాలని ఆరాటపడింది. కానీ, చెడుస్నేహాలవల్ల ఆ కొడుకు గంజాయికి బానిసయ్యాడు. రోజూ గంజాయి మత్తులో ఊగిపోతున్న
జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్�
గుడ్లవల్లేరులో బ్యూటీ పార్లర్ ముసుగులో గంజాయి అమ్ముతున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. తాజాగా, మచిలీపట్నంలో విద్యార్థి పట్టుబడ్డాడు. అటు తిరుపతిలోనూ గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను...
యాదాద్రి భువనగిరి : అక్రమంగా గంజాయి, యాషిస్ ఆయిల్ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..కేరళ రాష్ట్రంలోని కాసరగడ్ జిల్లా పై�
ఒడిస్సా నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 2 : గంజాయి వంటి మాదకద్రవ్యాలను నిర్మూలించేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తానిషాగార్డెన్లో జిల్లా ప�
Ganja | డ్రగ్స్ రాకెట్ను మాదాపూర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 265 కిలోల
వెంగళరావునగర్ : నిషేధిత గంజాయి, హాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు మైనర్ బాలుడు కావడం గమనార్హం. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి.వి రామ్ప్రసాదరావు తెలి
‘న్యూ ఇయర్’ నేపథ్యంలో ఎక్కువ ధరకు గంజాయి అమ్మేందుకు స్కెచ్ ఎక్సైజ్ పోలీసుల నిఘాతో పట్టుబడ్డ ముఠా నలుగురు అరెస్టు..13 కిలోల సరుకు స్వాధీనం సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరం వేడుకల�
Hyderabad | నగరంలోని వనస్థలిపురంలో రాచకొండ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ(ఆంధ్రా - ఒడిశా సరిహద్దు) నుంచి రాష్ట్రానికి తరలిస్తుండగా, పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. గంజాయిన�
Nizamabad | జిల్లా కేంద్రంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా పలు వాహనాలను పోలీసులు పరిశీలించారు. రెండు ఆటోల్లో తరలిస్తున్న 44 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం