యాదాద్రి భువనగిరి : అక్రమంగా గంజాయి, యాషిస్ ఆయిల్ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..కేరళ రాష్ట్రంలోని కాసరగడ్ జిల్లా పై�
ఒడిస్సా నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 2 : గంజాయి వంటి మాదకద్రవ్యాలను నిర్మూలించేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తానిషాగార్డెన్లో జిల్లా ప�
Ganja | డ్రగ్స్ రాకెట్ను మాదాపూర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 265 కిలోల
వెంగళరావునగర్ : నిషేధిత గంజాయి, హాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు మైనర్ బాలుడు కావడం గమనార్హం. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి.వి రామ్ప్రసాదరావు తెలి
‘న్యూ ఇయర్’ నేపథ్యంలో ఎక్కువ ధరకు గంజాయి అమ్మేందుకు స్కెచ్ ఎక్సైజ్ పోలీసుల నిఘాతో పట్టుబడ్డ ముఠా నలుగురు అరెస్టు..13 కిలోల సరుకు స్వాధీనం సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరం వేడుకల�
Hyderabad | నగరంలోని వనస్థలిపురంలో రాచకొండ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ(ఆంధ్రా - ఒడిశా సరిహద్దు) నుంచి రాష్ట్రానికి తరలిస్తుండగా, పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. గంజాయిన�
Nizamabad | జిల్లా కేంద్రంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా పలు వాహనాలను పోలీసులు పరిశీలించారు. రెండు ఆటోల్లో తరలిస్తున్న 44 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం
Kothagudem | కొత్తగూడెంలో రూ. కోటి విలువ చేసే 524.4 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో రాజస్థాన్కు చెందిన ఇద్దరు డ్రైవర్ల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించార
Lingampally Railway Station | నగరంలోని లింగంపల్లి రైల్వేస్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ. 63 లక్షల విలువ చేసే 336 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి ముంబై వెళ్లే ఎల్టీటీ ఎక్స
Marijuana | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రూ. 3 కోట్ల విలువ చేసే 1,820 కిలోల గంజాయిని ప్రత్యేక పోలీసు బృందాలు సీజ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని
Marijuana మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు మహిళలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నింధితుల వద్ద నుంచి 24 లక్షల విలువ చేసే 120 కిలోల గంజాయిని రైల్వే
Hyderabad | మాదాపూర్, బాలానగర్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా మాద్రక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న 11 మందిని బుధవారం అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్�