ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సౌత్- వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను టా�
నగరంలో గంజాయి, మద్యం మత్తులో యువకులు చెలరేగిపోతున్నారు. ఇష్టానుసారంగా దాడులకు తెగబడుతున్నారు.. సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగిన మూకదాడి దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గంజాయి హబ్గా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఇళ్ల ముందు విద్యార్థులు సిగరెట్లలో గంజాయి సేవిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెకిలి చేష్ట�
ప్రేమ పేరుతో బాలికను నమ్మించి గంజాయి అలవాటు చేసి లైంగికదాడి చేసిన ఇద్దరు యువకులతోపాటు ఓ బాలుడిని అరెస్ట్ చేసినట్టు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకనటలో తెలిపారు. తన కూతురిని గంజాయికి బాన�
వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరంటే మరొకరికి అమితమైన ప్రేమ. వారి పనులను కలిసి చేసుకుంటారు. కొంతకాలం తరువాత వారికి గంజాయి అలవాటైంది. ఇద్దరు కలిసే సేవించి విక్రయించే వారు. చివరికి అ గంజాయే ఇద్దరి మధ్య చిచ్చు
గంజాయి, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ, కొకైన్ వంటి మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. ఇటీవల గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగం జరిగిన ఘట
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని సీపీ సునీల్దత్ స్పష్టం చేశారు. గంజాయి సరఫరా, విక్రయం, వినియోగంలో ఎవరు ఉన్నా సహించేదిలేదని తేల్చిచెప్పారు. ఖమ్మం టౌన్ ఏసీపీ క�
అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు రూ. కోటి విలువ గల 190 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రెండు కార్లు సీజ్ చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. ఇందుకు �
గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు యువకులను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ సీతయ్య కథనం ప్రకా రం.. చిక్కడపల్లి పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో కొంతమంది గుర్తు తెలియని �
జిల్లా అభివృద్ధి, సంక్షేమం మంత్రులకు పట్టదా..? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటుతున్నా కనీసం జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లాస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించలేదు. జిల్ల
గంజాయి గుప్పుమంటున్నది. మహబూబ్నగర్ జిల్లాలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాత్రివేళల్లో యువత విచ్చలవిడిగా తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దారినపోతున్న వారిపై దాడులు చేస్తు న్న సంఘటన
జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తూ మహిళలపై ఆగడాలకు పాల్పడుతున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వ�