సిద్దిపేట జిల్లాలో గంజాయి, ఇతరత్రా నార్కోటిక్ మత్తు పదార్థాలను పూర్తిగా అంతం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా
గంజాయి మహమ్మారి గ్రామాలకు విస్తరించింది. పచ్చని పల్లెల్లో యువతను పీల్చి పిప్పిచేస్తున్నది. ప్రతి పల్లెలో కనీసం ఐదారుగురు గంజాయి బాధితులు ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అర్బన్ ప్రాంతాల నుం�
రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ. 4,50,000 విలువ చేసే 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డ
ఏపీ, రాజమహేంద్రవరం నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ, శామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 33 కిలోల గంజాయితోపాటు రూ.50వేల నగదు, నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సౌత్- వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను టా�
నగరంలో గంజాయి, మద్యం మత్తులో యువకులు చెలరేగిపోతున్నారు. ఇష్టానుసారంగా దాడులకు తెగబడుతున్నారు.. సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగిన మూకదాడి దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గంజాయి హబ్గా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఇళ్ల ముందు విద్యార్థులు సిగరెట్లలో గంజాయి సేవిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెకిలి చేష్ట�
ప్రేమ పేరుతో బాలికను నమ్మించి గంజాయి అలవాటు చేసి లైంగికదాడి చేసిన ఇద్దరు యువకులతోపాటు ఓ బాలుడిని అరెస్ట్ చేసినట్టు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకనటలో తెలిపారు. తన కూతురిని గంజాయికి బాన�
వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరంటే మరొకరికి అమితమైన ప్రేమ. వారి పనులను కలిసి చేసుకుంటారు. కొంతకాలం తరువాత వారికి గంజాయి అలవాటైంది. ఇద్దరు కలిసే సేవించి విక్రయించే వారు. చివరికి అ గంజాయే ఇద్దరి మధ్య చిచ్చు
గంజాయి, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ, కొకైన్ వంటి మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. ఇటీవల గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగం జరిగిన ఘట
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని సీపీ సునీల్దత్ స్పష్టం చేశారు. గంజాయి సరఫరా, విక్రయం, వినియోగంలో ఎవరు ఉన్నా సహించేదిలేదని తేల్చిచెప్పారు. ఖమ్మం టౌన్ ఏసీపీ క�