శివారు ప్రాంతాలే లక్ష్యంగా గంజాయి స్మగ్లింగ్ ముఠాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. సరఫరాకు యువతను, కార్మికులను వినియోగించుకుంటున్నారు. ఇక్కడ పోలీసుల నిఘా తక్కువ ఉంటుందనే అక్కడి నుంచి దందాను నడిపిస్తున�
గంజాయి విక్రయాలపై గత రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్ అధికారులు నగరంలోని వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించి ఐదుగురిని అరెస్టు చేశారు.
అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపీ, గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పోలీసు అధికారులతో నెలవారి నేర
నగరంలో గంజాయి విక్రయాలు జరుగుతున్న పలు చోట్ల ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 4.291కిలోల గంజాయి , మూడు ద్విచక్రవాహనాలు, సెల్ఫోన్లను స�
ఒడిశా కేంద్రంగా నగరానికి భారీగా గంజాయి సరఫరా చేస్తున్న ఘరానా నేరగాడిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు విద్యార్థులు సైతం పట్టుబడ్డారు. ఈ రెండు కేసుల్లో మొత్తం రూ.60లక్షల విలువైన 119 కి�
భర్తకు తెలియకుండా గుట్టుగా ప్రియుడితో సరసాలాడి చిక్కుల్లో పడింది ఓ మహిళ. సురారం ప్రాంతానికి చెందిన ఓ గృహిణి (25) కూకట్ పల్లిలోని ఓ కాస్మోటిక్ క్లినిక్ లో లేజర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నది.
కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ కె.శివరామిరెడ్డి తెలిపారు. శనివారం చిట్యాల సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావ
ఆస్తి కోసం సొంత కుటుంబాన్నే కడతేర్చాలని కుట్రపన్నాడు ఓ ప్రబుద్ధుడు. తల్లి, తండ్రి, సోదరుడు అనే తేడా లేకుండా అందరినీ హతమార్చితే ఆస్తి తన సొంతం అవుతుందని భావించి నెల రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆన్�
భద్రాచలంలో గంజాయి స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవలే ఓ కానిస్టేబుల్ను బైక్తో ఢీకొట్టిన పరారైన స్మగ్లర్లు తాజాగా ఆదివారం కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం �
ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.3.75 లక్షల విలువ చేసే 15కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నా రు.
తేలికగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు గంజాయి అమ్మకాలు చేపడుతూ ఎక్సైజ్ పోలీసులకు చిక్కుతున్నారు. మంచి పేరున్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నా దుర�
:ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న 14 కిలోల గంజాయిని ఎస్టీఎఫ్డీ పోలీసులు పట్టుకున్నారు. మహిళతోపాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.8.50 లక్షలు విలువైన గంజాయి, కారును స్వాధీ
ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతూ.. అక్కడే ఏర్పాటు చేసిన హాస్టళ్లలో ఉంటున్న ముగ్గురు విద్యార్థుల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతున్నది. వారం రోజుల వ్యవధిలో వీరు మిస్సింగ్ కావడ