కోదాడ డివిజన్ వ్యాప్తంగా సంవత్సరంన్నర కాలంలో పోలీసులు సంబంధిత అధికారుల మద్దతుతో యథేచ్ఛగా గంజాయి, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని గొప్పలు చెప్పుకునే మంత్రి ఉత్తమ్, ఎమ్మెల�
గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ 2.8 లక్షల విలువైన 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ
గంజాయి తాగినా, విక్రయించినా, రవా ణా చేసినా కఠిన చర్యలు తప్పవని కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి హెచ్చరించారు. శనివారం కోదాడ రూరల్ సర్కి ల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ గంజా�
గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి భారీన పడి భావి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆ�
జిల్లాలోని రిసార్టులు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. అం దులో సంఘ వ్యతిరేక కార్యక్రమాలతోపాటు గం జాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా విని యోగిస్తున్నారు.
గంజాయి మాదకద్రవ్యాలను ఉట్నూర్ సబ్ డివిజనల్ పరిధిలో పూర్తిగా రూపుమాపాలనే దిశగా సబ్ డివిజనల్ పోలీస్ యంత్రంగా విధులు నిర్వర్తిస్తుందని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ అన్నారు.
గంజాయి సరఫరా, మత్తు పదార్థాల సరఫరాను నిరంతరం నిఘా పెట్టి నియంత్రించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పొత్కపల్లి పోలీసులను ఆదేశించారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.