ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే అధికారం రావడం కష్టమే. కానీ సీఎంలు, మాజీ సీఎంలు తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారి హవా అలా ఉంటుంది మరి. కానీ ఈసా�
Counting | ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అయితే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఫలిత�
Manipur | మణిపూర్లో (Manipur) రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది.
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం పతాకస్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ప్రత్యర్ధి పార్టీలపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత
తొలి విడుతలో పోటెత్తిన ఓటర్లు పలుచోట్ల హింసాత్మక ఘటనలు ఇంఫాల్, ఫిబ్రవరి 28: పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనల నడుమే మణిపూర్ తొలి విడుత ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఐదు జిల్లాల్లోని 38 నియోజకవర్గాలక�
Manipur | మణిపూర్లో (Manipur) అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఉదయం 11 గంటల వరకు 27.34 శాతం ఓటింగ్ నమోదయింది.
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. 60 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మొదటి విడుతలో భాగంగా సోమవారం ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా స్థానాల�
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం ఎన్ బిరెన్ సింగ్ చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. మణిపూర్లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే దేశీ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) దుకాణాలను తెరుస్తామని స�
యూపీలో 223 సీట్లతోనే అధికారంలోకి ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ వైపు మొగ్గు బీజేపీ అధికారం చేజారే అవకాశం పంజాబ్లో ఆప్ లేదా హంగ్ మణిపూర్లో కాంగ్రెస్-బీజేపీ వార్ గోవాలో మళ్లీ అధికారంలోకి బీజేపీ ఏబీపీ సీవో
Manipur Assembly | మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి దశ ఎన్నికలకు ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 8వ తేదీలోగా నా
ఇంఫాల్: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఈశాన్య రాష్ట్రాలకూ వ్యాపించింది. మణిపూర్లో తొలి కేసును గుర్తించారు. ఈ నెల 13న టాంజానియా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్గా సోమవారం నిర్ధారణ అయ్యింద