Manipur | మణిపూర్లో (Manipur) అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఉదయం 11 గంటల వరకు 27.34 శాతం ఓటింగ్ నమోదయింది.
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. 60 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మొదటి విడుతలో భాగంగా సోమవారం ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా స్థానాల�
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం ఎన్ బిరెన్ సింగ్ చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. మణిపూర్లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే దేశీ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) దుకాణాలను తెరుస్తామని స�
యూపీలో 223 సీట్లతోనే అధికారంలోకి ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ వైపు మొగ్గు బీజేపీ అధికారం చేజారే అవకాశం పంజాబ్లో ఆప్ లేదా హంగ్ మణిపూర్లో కాంగ్రెస్-బీజేపీ వార్ గోవాలో మళ్లీ అధికారంలోకి బీజేపీ ఏబీపీ సీవో
Manipur Assembly | మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి దశ ఎన్నికలకు ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 8వ తేదీలోగా నా
ఇంఫాల్: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఈశాన్య రాష్ట్రాలకూ వ్యాపించింది. మణిపూర్లో తొలి కేసును గుర్తించారు. ఈ నెల 13న టాంజానియా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్గా సోమవారం నిర్ధారణ అయ్యింద
ఏసియాలోనే అతిపెద్ద మహిళల మార్కెట్ | ఇంతకీ ఈ మార్కెట్ ఎక్కడుంది అంటారా? మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఈ మార్కెట్ ఉంది. ఈ మార్కెట్కు 500 ఏళ్ల చరిత్ర ఉంది. 16వ శతాబ్దంలో ఈ మార్కెట్ను ప్రారంభించారు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ ఢిల్లీలో మణిపూర్ మహిళను కొందరు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప�
ఇంఫాల్: మణిపూర్, మయన్మార్ సరిహద్దులోని మోరే పట్టణంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 43 అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో రూ.500 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీన�
మోరే: సుమారు 500 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను మణిపూర్లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్లో 54 కేజీల బ్రౌన్ షుగర్, 154 కేజీల ఐస్ మెత్లు ఉన్నాయి. మోరే పట్టణంలో అస్సాం రైఫిల్స్ దళాలు ఆ డ్�
Tallest Bridge: తాజాగా ఓ రైల్వే లైన్ కోసం మరో ఎత్తయిన వంతెనను నిర్మాణం చేపట్టారు. మణిపూర్లోని జిరిబమ్-ఇంఫాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు.
Rahul Gandhi | ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఈ దేశాన్ని రక్షించడంలో మోదీ విఫలమయ్యారని, ఇది మరోసారి రుజువైందని, మణిపూర్ ఉగ్రదాడి ఘటనతో ఆయన అసమర్థుడని తే�