న్యూఢిల్లీ: ఐసీఎంఆర్ డ్రోన్ రెస్పాన్స్, అవుట్రీచ్ ఇన్ నార్త్ ఈస్ట్ (ఐ- డ్రోన్) కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఇన్చార్జీలను నియమించిన బీజేపీ | వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిలను బుధవారం నియమించిం
మయన్మార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం | ణిపూర్ టెగ్నౌపాల్ జిల్లాలో భారత్ - మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోల�
పైకి ఎదిగితే సరిపోదు.. అలా ఎదగడానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటేనే గొప్పోళ్లవుతారు. తాజా టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన వె�
Govindas Konthoujam: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ గోవిందాస్ కొంతౌజమ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
Chanu Mirabai | ఆమెకు బరువులు మోయడం కొత్త కాదు. ఒకప్పుడు కుటుంబం కడుపు నింపడానికి కట్టెలు మోసింది. ఇప్పుడు 140 కోట్ల ప్రజల ఆశల భారాన్ని మోస్తూ ఒలింపిక్స్ వెయిట్లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ : ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 35,342 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. దేశవ్యాప్తంగా 38,740 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 483గా ఉన్నట�
కాంగ్రెస్కు ఎదురుదెబ్బ.. పార్టీకి పీపీసీ అధ్యక్షుడి రాజీనామా | వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్
మణిపూర్లో లాక్డౌన్ | మణిపూర్ రాష్ట్రంలో కరోనా (డెల్టా వేరియంట్) విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదిరోజులపాటు పూర్తిస్థాయి లాక
డెల్టా వేరియంట్| మణిపూర్లో డెల్టా వేరియంట్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో పది రోజులపాటు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయ�
భూకంపం| ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5.56 గంటలకు మణిపూర్లోని ఉక్రుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస�
స్వల్ప భూకంపం| ఈశాన్య భారతంలో మరోమారు భూపంకం సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. 20 నిమిషాల వ్యవధిలో రెండు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో భూ ప్