న్యూఢిల్లీ : ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 35,342 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. దేశవ్యాప్తంగా 38,740 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 483గా ఉన్నట�
కాంగ్రెస్కు ఎదురుదెబ్బ.. పార్టీకి పీపీసీ అధ్యక్షుడి రాజీనామా | వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్
మణిపూర్లో లాక్డౌన్ | మణిపూర్ రాష్ట్రంలో కరోనా (డెల్టా వేరియంట్) విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదిరోజులపాటు పూర్తిస్థాయి లాక
డెల్టా వేరియంట్| మణిపూర్లో డెల్టా వేరియంట్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో పది రోజులపాటు పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయ�
భూకంపం| ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5.56 గంటలకు మణిపూర్లోని ఉక్రుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస�
స్వల్ప భూకంపం| ఈశాన్య భారతంలో మరోమారు భూపంకం సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. 20 నిమిషాల వ్యవధిలో రెండు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో భూ ప్
మూడు రాష్ట్రాల్లో భూకంపాలు | దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూమి కంపించింది. అసోం, మణిపూర్, మేఘాలయాల్లో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
ఇంఫాల్: ఓ బీజేపీ నేత కరోనాతో మరణించిన అనంతరం సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన జర్నలిస్టు కిశోర్చంద్ర వాంఖెమ్ను, రాజకీయ కార్యకర్త ఎరెండ్రో లైచెంబామ్ను మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
ఇంఫాల్: మణిపూర్లో తక్షణమే నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. మణిపూర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్ కుమార్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. గురువారం ముఖ్య
ఇంఫాల్: దేశంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఈ ఉదయానికి దేశవ్యాప్తంగా ఇచ్చిన కరోనా డోసుల సంఖ్య 10 కోట్ల మార్కు దాటింది. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంత
యాంగూన్: మయన్మార్లో సరిహద్దు గ్రామాలపై సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతుండటంతో వందలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని థాయ్లాండ్కు పారిపోతున్నారు. వీరంతా సల్వీన్ నది దాటి థాయ్లాండ్
ఇంఫాల్: మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వవద్దని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ దేశం నుంచి వచ్చే ప్రజల కోసం శిబిరాలు ఏర్పాటు చేయవద్దని, ఆహారం సమకూర్చవద్దని పేర్కొంది. మయన్మార్ శర�