ఇంఫాల్: ఓ బీజేపీ నేత కరోనాతో మరణించిన అనంతరం సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన జర్నలిస్టు కిశోర్చంద్ర వాంఖెమ్ను, రాజకీయ కార్యకర్త ఎరెండ్రో లైచెంబామ్ను మణిపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
ఇంఫాల్: మణిపూర్లో తక్షణమే నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. మణిపూర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్ కుమార్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. గురువారం ముఖ్య
ఇంఫాల్: దేశంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఈ ఉదయానికి దేశవ్యాప్తంగా ఇచ్చిన కరోనా డోసుల సంఖ్య 10 కోట్ల మార్కు దాటింది. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంత
యాంగూన్: మయన్మార్లో సరిహద్దు గ్రామాలపై సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతుండటంతో వందలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని థాయ్లాండ్కు పారిపోతున్నారు. వీరంతా సల్వీన్ నది దాటి థాయ్లాండ్
ఇంఫాల్: మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వవద్దని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ దేశం నుంచి వచ్చే ప్రజల కోసం శిబిరాలు ఏర్పాటు చేయవద్దని, ఆహారం సమకూర్చవద్దని పేర్కొంది. మయన్మార్ శర�