ఏసియాలోనే అతిపెద్ద మహిళల మార్కెట్ | ఇంతకీ ఈ మార్కెట్ ఎక్కడుంది అంటారా? మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఈ మార్కెట్ ఉంది. ఈ మార్కెట్కు 500 ఏళ్ల చరిత్ర ఉంది. 16వ శతాబ్దంలో ఈ మార్కెట్ను ప్రారంభించారు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ ఢిల్లీలో మణిపూర్ మహిళను కొందరు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప�
ఇంఫాల్: మణిపూర్, మయన్మార్ సరిహద్దులోని మోరే పట్టణంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 43 అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో రూ.500 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీన�
మోరే: సుమారు 500 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను మణిపూర్లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్లో 54 కేజీల బ్రౌన్ షుగర్, 154 కేజీల ఐస్ మెత్లు ఉన్నాయి. మోరే పట్టణంలో అస్సాం రైఫిల్స్ దళాలు ఆ డ్�
Tallest Bridge: తాజాగా ఓ రైల్వే లైన్ కోసం మరో ఎత్తయిన వంతెనను నిర్మాణం చేపట్టారు. మణిపూర్లోని జిరిబమ్-ఇంఫాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు.
Rahul Gandhi | ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఈ దేశాన్ని రక్షించడంలో మోదీ విఫలమయ్యారని, ఇది మరోసారి రుజువైందని, మణిపూర్ ఉగ్రదాడి ఘటనతో ఆయన అసమర్థుడని తే�
కర్నల్ త్రిపాఠి, ఆయన భార్య, కొడుకు మృతి అమరులైన మరో నలుగురు జవాన్లు ఇంఫాల్, నవంబర్ 13: మణిపూర్లో అస్సాం రైఫిల్స్ జవాన్లపై తీవ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఖుగా బెటాలియన్ కమాండింగ్ అధికారి కర్నల్ విప�
Manipur: Convoy of Assam Rifles unit CO ambushed, casualities feared | మణిపూర్లో ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. 46 అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్, ఆయన కుటుంబమే లక్ష్యంగా ఈ దాడి
ఇంఫాల్ : వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు మణిపూర్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్కుమార్ ఇమో సింగ్, యాంతోంగ్ హుకిప్ సోమవా
న్యూఢిల్లీ: ఐసీఎంఆర్ డ్రోన్ రెస్పాన్స్, అవుట్రీచ్ ఇన్ నార్త్ ఈస్ట్ (ఐ- డ్రోన్) కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఇన్చార్జీలను నియమించిన బీజేపీ | వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిలను బుధవారం నియమించిం