Manipur | ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ (Manipur) మరోసారి భూకంపంతో వణికిపోయింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో భూమి కంపించింది. రాత్రి 11.43 గంటల సమయంలో మణిపూర్
మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో స్వల్ప భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 10.02 గంటలకు మణిపూర్లోని మోయిరాంగ్ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.5గా
మణిపూర్లో ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ తమలో కలుపుకుంటోందని ఆరోపించారు.
వరుసగా రాష్ర్టాల్లో ప్రభుత్వాల హత్య 5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేల కొనుగోలు ఆప్ ఎమ్మెల్యేల కోసం మరో 800 కోట్లు జీఎస్టీ, పెట్రో వడ్డింపుతో వచ్చిన రాబడంతా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకేనా? గుజరాత్లో ప�
ఇంపాల్ : మణిపూర్లోని నోనీ జిల్లాలో టెరిటోరియల్ ఆర్మీ క్యాంపు వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 24కు పెరిగిందని అధికారులు శనివారం తెలిపారు. మృతుల్లో 18 మంది జవాన్లు ఉన్నా
Landslides | మణిపూర్లో భారీ వర్షాల కారణంగా నోనీ జిల్లాలో కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనలో మరణించినవారి సంఖ్య 14కు చేరింది. వీరి మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు.
ఆకస్మిక వరదల నుంచి తప్పించుకునేందుకు అంతరించిపోయే దశలో ఉన్న ఓ సంగై జింక గ్రామానికి వచ్చింది. వణుకుతూ ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న జింకను చూసి గ్రామస్తులు చలించిపోయారు. దానికి సపర్
ఇంఫాల్: మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీరెన్ నేతృత్వంలోని బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించడంతో మరోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 60
Biren Singh | మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ (Biren Singh) మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంఫాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో బీజేపీ పూర్తిస్థాయి �