ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని షామ్లీలో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. దీనిప్రభావంతో హర్యానాలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
మణిపూర్లోని ఉఖ్రుల్లో భూమి కంపించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
స్నేహితులందరితో కలిసి స్టడీ టూర్కు వెళ్తున్నామన్న ఆనందం.. కేరింతలు.. మిమిక్రీలతో నవ్వుల జడి కురిసిన వేళ ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో 8 మ�
School Bus Accident | మణిపూర్ రాష్ట్రంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న రెండు బస్సులు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు. పలువురి�
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం మణిపూర్తో జరిగిన మ్యాచ్లో తిలక్వర్మ అజేయ సెంచరీ(126 నాటౌట్)తో అదరగొట్టాడు. దీంతో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Manipur | ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ (Manipur) మరోసారి భూకంపంతో వణికిపోయింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో భూమి కంపించింది. రాత్రి 11.43 గంటల సమయంలో మణిపూర్
మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో స్వల్ప భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 10.02 గంటలకు మణిపూర్లోని మోయిరాంగ్ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.5గా
మణిపూర్లో ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ తమలో కలుపుకుంటోందని ఆరోపించారు.
వరుసగా రాష్ర్టాల్లో ప్రభుత్వాల హత్య 5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేల కొనుగోలు ఆప్ ఎమ్మెల్యేల కోసం మరో 800 కోట్లు జీఎస్టీ, పెట్రో వడ్డింపుతో వచ్చిన రాబడంతా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకేనా? గుజరాత్లో ప�