మేఘాలయలోని (Meghalaya) పశ్చిమ కాశీ కొండల్లో (West Khasi Hills) స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 7.47 గంటలకు పశ్చిమ కాశీ హిల్స్లో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింద�
మణిపూర్ బీజేపీలో అసమ్మతి మొదలైంది. బీరేన్సింగ్ ప్రభుత్వ తీరుపై సొంత పార్టీకే చెందిన పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి వారు ఢిల�
మణిపూర్లోని నోనీలో స్వల్ప భూకంపం చోటుచేసుకున్నది. మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటల సమయంలో నోనీలో భూమికంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
వాళ్లంతా 12వ తరగతి విద్యార్థులు (Class 12 students) . ఓ పరీక్షా కేంద్రంలో బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరో ఐదు నిమిషాల్లో పరీక్ష ముగియనుంది. తమకు ఎగ్జామ్ రాయడం ఇంకా పూర్తికాలేదని, మరికొంత సమయం (Extra time) కావాలని డిమాండ�
Sunny Leone: సన్నీ లియోన్ నిర్వహించబోయే ఫ్యాషన్ షో వేదిక వద్ద ఇవాళ బాంబు పేలుడు ఘటన జరిగింది. మణిపూర్ రాజధాని ఇంపాల్లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని షామ్లీలో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. దీనిప్రభావంతో హర్యానాలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
మణిపూర్లోని ఉఖ్రుల్లో భూమి కంపించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
స్నేహితులందరితో కలిసి స్టడీ టూర్కు వెళ్తున్నామన్న ఆనందం.. కేరింతలు.. మిమిక్రీలతో నవ్వుల జడి కురిసిన వేళ ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో 8 మ�
School Bus Accident | మణిపూర్ రాష్ట్రంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న రెండు బస్సులు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దుర్ఘటనలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు. పలువురి�
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం మణిపూర్తో జరిగిన మ్యాచ్లో తిలక్వర్మ అజేయ సెంచరీ(126 నాటౌట్)తో అదరగొట్టాడు. దీంతో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Manipur | ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ (Manipur) మరోసారి భూకంపంతో వణికిపోయింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో భూమి కంపించింది. రాత్రి 11.43 గంటల సమయంలో మణిపూర్
మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో స్వల్ప భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 10.02 గంటలకు మణిపూర్లోని మోయిరాంగ్ ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.5గా