హైదరాబాద్ : మణిపూర్(Manipur)లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు(Telangana Student) హైదరాబాద్కు చేరుకున్నారు. మణిపూర్లో అల్లర్ల నేపధ్యంలో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేక విమానాన్ని(Special Flight) ఏర్పాటుచేసింది.