ముంబై ఉగ్రదాడి కుట్రదారులలో ఒకడైన తహవూర్ రాణాను అమెరికా ప్రభుత్వం భారత్కు అప్పగించింది. తీహార్ కేంద్ర కారాగారంలో అతడిని ఉంచనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Air India | : బంగ్లాదేశ్లో అల్లర్లు, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారి తరలింపు కోసం ఎయిర్ ఇండియా ఒక ప్రత్యేక విమానాన్ని నడిపింది. మంగళవారం రాత్రి ఖాళీ విమానం ఢిల్లీ నుంచి ఢాకా చేరుకున్నది. ఆరుగు�
ఇజ్రాయెల్-హమాస్ (Hamas) యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లో (Israel) చిక్కుకున్న భారతీయులను (Indians) క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. యుద్ధక్షేత్రం నుంచి భారతీయులను తరలించే�
Virat Kohli : వెస్టిండీస్ పర్యటన(West Indies Tour)లో ఉన్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) స్వదేశానికి చేరుకున్నాడు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? సాధారణంగా వచ్చే కమర్షియల్ ఫ్లయిట్లో కాకుండా.. తన కోసం ప
Manipur Violence | హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్నది. ఈ నెల 3న చురచంద్పూర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
AP CM YS Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ�
Air India | ఉక్రెయిన్లో (Ukraine) ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా అక్కడ ఉన్న భారతీయులకు స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది
ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలింపు హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. దీంతో అధికారులు విజయవాడ నుంచి ఆయనను ప్రత్యేక విమాన�