Mohan Bhagwat | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ (RSS chief) మోహన్ భగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు (Hindus) లేకుండా ప్రపంచం ఉనికే లేదని వ్యాఖ్యానించారు.
మణిపూర్ నుంచి బయల్దేరిన మూడు గద్దల్లో రెండు సోమాలియాకు సురక్షితంగా చేరుకున్నాయి. మణిపూర్ అమూర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా వీటిని పంపించారు.
Ranji Trophy | రంజీ ట్రోఫీలో ఓ బ్యాట్స్మెన్ విచిత్రమైన రీతిలో అవుట్ అయ్యాడు. ఇది క్రికెట్ నిపుణులతో పాటు అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. మణిపూర్ బ్యాట్స్మన్ లామాబమ్ అజయ్ సింగ్ ‘హిట్ ది బాల�
Encounter | భద్రతాబలగాల (Security forces) తో జరిగిన ఎన్కౌంటర్ (Encounter) లో యునైటెడ్ కుకీ నేషనల్ ఆర్మీ (UKNA) కి చెందిన నలుగురు టెర్రరిస్టులు (Terrorists) హతమయ్యారు. మణిపూర్లోని ఖన్పీ గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
Myanmar firefighters cross border | సరిహద్దు ప్రాంతంలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. మంటలు మరింతగా వ్యాపించడంతో ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మయన్మార్ అగ్నిమాపక సిబ్బంది సరిహద్దులు దాటి వచ్చారు. మంటలు ఆర్పేందుకు సహక
Dengue cases | మణిపూర్లో డెంగ్యూ విజృంభిస్తున్నది. అక్టోబర్ 25 నాటికి ఆ రాష్ట్రవ్యాప్తంగా 3,334 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇంఫాల్ వెస్ట్లో అత్యధికంగా 2,323 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇంఫాల్ తూర్పులో మొత్తం 608 కేసులు న�
భారత యువ జుడోకా లింథోయ్ చానంబమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. లిమాలో జరుగుతున్న జూడో జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్స్లో కాంస్య పతకం గెలిచి ఈ టోర్నీ చరిత్రలో భారత్ తరఫున పతకం నెగ్గిన తొలి క్రీడాకార�
Biren Singh | మణిపూర్ మాజీ సీఎం ఎన్ బీరేన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో ప్రభుత్వం పునరుద్ధరణ కోసం ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు వ
Postal Services Resume | మణిపూర్లోని చురాచంద్పూర్లో జాతి హింస కారణంగా రెండు సంవత్సరాల పాటు నిలిచిపోయిన పోస్టల్ సేవలు శనివారం తిరిగి ప్రారంభమయ్యాయి. గత వారం రోజులుగా రాజధాని ఇంఫాల్ నుంచి చురాచంద్పూర్కు సాధారణ మె
మయన్మార్లో భారత సరిహద్దుల వెంబడి స్వల్ప భూకంపం వచ్చింది. మంగళవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.7గా నమోదయింది. మణిపూర్లోని ఉఖ్రుల్కు 27 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉండటంతో ఆ రాష్ట్ర�
Attack On Assam Rifles Convoy | మణిపూర్లో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై దాడి జరిగింది. ఒక వాహనంలో ఉన్న వ్యక్తులు భద్రతా సిబ్బంది కాన్వాయ్పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
మణిపూర్లో ఆర్మీ కాన్వాయ్పై ఒక వ్యక్తి జరిపిన మెరుపుదాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. రాజధాని ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్కు వెళ్తున్న 33 అస్సాం రైఫిల్స్ జవాన్లపై నంబోల్ సకల్ లీకై వద్ద శుక్రవారం సాయంత్�
Assam Rifles : అస్సాం రైఫిల్స్ దళాలు వెళ్తున్న వాహనంపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం రాత్రి సాయంత్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్లో సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తులు సైనికులే లక్ష్యంగా మెరుపు ద�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మోదీ పర్యటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.