శాంతి భద్రతల సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై రాజకీయ విమర్శలు తీవ్రమవుతున్న తరుణంలో మణిపూర్లోని ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన తాజా హింసాకాండలో ముగ్గురు మరణించారు. పర్వత ప్�
Manipur : కుకీ-నాగా తెగల మధ్య మణిపూర్లో ఘర్షణలు ఆగడం లేదు. తాజాగా ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ముగ్గురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన మణిపూర్, ఉక్రుల్ జిల్లాలో శుక్రవారం జరిగింది.
Earthquake | ఇవాళ 5.2 తీవ్రతతో సంభవించిన భూకంపం (Earthquke) ఈశాన్య రాష్ట్రాల (North Eastern States) ను వణికించింది. మంగళవారం ఉదయం మణిపూర్ (Manipur) కేంద్రంగా భూకంపం సంభవించింది. ఆ భూకంపం ప్రభావంతో మణిపూర్తోపాటు నాగాలాండ్ (Nagaland), అస్సాం (Assam), మేఘ�
ప్రభుత్వ విజ్ఞప్తులు, భద్రతా బలగాల మోహరింపును బేఖాతరు చేస్తూ మణిపూర్లో మైతీ తెగవారు సోమవారం రెండో రోజు కూడా లోయలో పూర్తి బంద్ పాటించడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో బాంబు పేలుడు సంభవించి ఇద్దరు పిల్లలు మరణించగా, వారి తల్లి గాయపడిన దరిమిలా ఐదు జిల్లాల్లో మూడు రోజులపాటు మొబైల్ ఇంటర్నెట్ని మణిపూర్ ప్రభుత్వం మ�
Manipur : ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి హింసాత్మకంగా మారింది. గుర్తు తెలియని దుండగులు జరిపిన రాకెట్ దాడి కారణంగా ఇద్దరు చిన్నారులు మరణించగా, వారి తల్లి గాయపడింది.
యూపీ, మణిపూర్ తరహాలో తమిళనాడులో హింసను ప్రేరేపించడానికి బీజేపీ కుట్ర చేసిందని, అయితే దానిని తాము సమర్థంగా తిప్పికొట్టినట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
MK Stalin | తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సమయం దగ్గరపడటంతో ప్రచారం జోరందుకుంది. రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. బుధవారం బీజేపీ (BJP) లక్ష్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Tamil Nadu
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష కాంగ్రెస్.. విమాన టిక్కెట్లు బుక్ చేసింది. అసోం నుంచి ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేసినట్లు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తెలిపారు.
మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అక్కడ మళ్లీ హింస చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం టాంగ్ఖుల్ నాగా, కుకీ వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. సాయుధులైన దుండగులు లిటాన్ గ్రామ�
మణిపూర్ మళ్లీ భగ్గుమంది. నూతన ఉప ముఖ్యమంత్రులుగా నెంచా కిప్జెన్, లోసీ డిఖో ప్రమాణం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చెలరేగిన తర్వాత గురువారం సాయంత్రం మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలో మళ్లీ హింస�
మణిపూర్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి తొలిరోజే నిరసన సెగ తగిలింది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నెంచా కిప్జెన్కు వ్యతిరేకంగా కుకీ గ్రూపులు శుక్రవారం మణిపూర్ బంద్కు పిలుపునిచ్చాయి.
ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్కు నూతన ముఖ్యమంత్రిగా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ని బీజేపీ ఎంపిక చేసింది. న్యూఢిల్లీలో సమావేశం తర్వాత మణిపూర్ బీజేపీ శ�
Manipur : స్థానిక తెగల మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న ముఖ్యమంత్రి పదవికి యుమ్నమ్ ఖేమ్చంద్ సింగ్ ( Yumnam Khemchand Singh) ఎంపికయ్యారు.
తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ మరోమారు ఆకట్టుకున్నాడు. ఇప్పటికే పలు ప్రముఖ పర్వతాలు అధిరోహించిన యశ్వంత్..తాజాగా ఒడిశాలో పెద్దదైన మౌంట్ దియోమలి(1,672మీటర్లు)ని అధిరోహించాడు.