Protests at Imphal hospital | మణిపూర్లో జాతుల మధ్య హింస కారణంగా మూడేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాంగ్పోక్పి జిల్లాలో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు కుకీ యువకులు గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్
జాతుల మధ్య వైరంతో గత మూడేండ్ల నుంచి అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శాంతి అన్నది గగనకుసుమంగా మారింది. ప్రతిరోజూ రాష్ట్రంలోని ఏదో ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో �
Violence In Manipur | మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. సాయుధ దుండగులు ఒక గ్రామంపై దాడి చేశారు. పలువురిపై కాల్పులు జరిపారు. పలు ఇళ్లకు నిప్పంటించారు. దుండగుల కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Manipur : మణిపూర్లో దారుణం జరిగింది. ఆయుధాలతో వెళ్తున్న ఒక వాహనంపై తుపాకులు కలిగిన దుండగులు దాడి చేసి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వాహన డ్రైవర్ మరణించాడు.
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కాంగ్పోక్సి జిల్లాలో తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు వాహనాలపై దాడి చేసిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కోట్టిమ్, కోట్లెన్ గ్రామాల మ�
Manipur | జాతుల పోరుతో రగులుతున్న మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొన్నది. వాహనాల్లో ప్రయాణిస్తున్న చర్చి నేతలపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. దీంతో జాతీయ రహదారి దిగ్బంధానికి కుకీ విద్యార్థి సంఘం పిలుప�
శాంతి భద్రతల సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై రాజకీయ విమర్శలు తీవ్రమవుతున్న తరుణంలో మణిపూర్లోని ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన తాజా హింసాకాండలో ముగ్గురు మరణించారు. పర్వత ప్�
Manipur : కుకీ-నాగా తెగల మధ్య మణిపూర్లో ఘర్షణలు ఆగడం లేదు. తాజాగా ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ముగ్గురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన మణిపూర్, ఉక్రుల్ జిల్లాలో శుక్రవారం జరిగింది.
Earthquake | ఇవాళ 5.2 తీవ్రతతో సంభవించిన భూకంపం (Earthquke) ఈశాన్య రాష్ట్రాల (North Eastern States) ను వణికించింది. మంగళవారం ఉదయం మణిపూర్ (Manipur) కేంద్రంగా భూకంపం సంభవించింది. ఆ భూకంపం ప్రభావంతో మణిపూర్తోపాటు నాగాలాండ్ (Nagaland), అస్సాం (Assam), మేఘ�
ప్రభుత్వ విజ్ఞప్తులు, భద్రతా బలగాల మోహరింపును బేఖాతరు చేస్తూ మణిపూర్లో మైతీ తెగవారు సోమవారం రెండో రోజు కూడా లోయలో పూర్తి బంద్ పాటించడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో బాంబు పేలుడు సంభవించి ఇద్దరు పిల్లలు మరణించగా, వారి తల్లి గాయపడిన దరిమిలా ఐదు జిల్లాల్లో మూడు రోజులపాటు మొబైల్ ఇంటర్నెట్ని మణిపూర్ ప్రభుత్వం మ�
Manipur : ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మరోసారి హింసాత్మకంగా మారింది. గుర్తు తెలియని దుండగులు జరిపిన రాకెట్ దాడి కారణంగా ఇద్దరు చిన్నారులు మరణించగా, వారి తల్లి గాయపడింది.
యూపీ, మణిపూర్ తరహాలో తమిళనాడులో హింసను ప్రేరేపించడానికి బీజేపీ కుట్ర చేసిందని, అయితే దానిని తాము సమర్థంగా తిప్పికొట్టినట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
MK Stalin | తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సమయం దగ్గరపడటంతో ప్రచారం జోరందుకుంది. రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. బుధవారం బీజేపీ (BJP) లక్ష్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Tamil Nadu
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష కాంగ్రెస్.. విమాన టిక్కెట్లు బుక్ చేసింది. అసోం నుంచి ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేసినట్లు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తెలిపారు.