PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష కాంగ్రెస్.. విమాన టిక్కెట్లు బుక్ చేసింది. అసోం నుంచి ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేసినట్లు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తెలిపారు.
మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అక్కడ మళ్లీ హింస చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం టాంగ్ఖుల్ నాగా, కుకీ వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. సాయుధులైన దుండగులు లిటాన్ గ్రామ�
మణిపూర్ మళ్లీ భగ్గుమంది. నూతన ఉప ముఖ్యమంత్రులుగా నెంచా కిప్జెన్, లోసీ డిఖో ప్రమాణం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చెలరేగిన తర్వాత గురువారం సాయంత్రం మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలో మళ్లీ హింస�
మణిపూర్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి తొలిరోజే నిరసన సెగ తగిలింది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నెంచా కిప్జెన్కు వ్యతిరేకంగా కుకీ గ్రూపులు శుక్రవారం మణిపూర్ బంద్కు పిలుపునిచ్చాయి.
ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్కు నూతన ముఖ్యమంత్రిగా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ని బీజేపీ ఎంపిక చేసింది. న్యూఢిల్లీలో సమావేశం తర్వాత మణిపూర్ బీజేపీ శ�
Manipur : స్థానిక తెగల మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న ముఖ్యమంత్రి పదవికి యుమ్నమ్ ఖేమ్చంద్ సింగ్ ( Yumnam Khemchand Singh) ఎంపికయ్యారు.
తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ మరోమారు ఆకట్టుకున్నాడు. ఇప్పటికే పలు ప్రముఖ పర్వతాలు అధిరోహించిన యశ్వంత్..తాజాగా ఒడిశాలో పెద్దదైన మౌంట్ దియోమలి(1,672మీటర్లు)ని అధిరోహించాడు.
Kuki Woman : అప్పట్లో కుకీ, మైతేయి తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణల సందర్భంగా వందల మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు, దహనాలు జరిగాయి. ఇదే సమయంలో కుకీ తెగకు చెందిన ఒక యువతిని, ఏటీఎం �
IED blasts rock Manipur | మణిపూర్ మళ్లీ పేలుళ్లతో దద్దరిల్లింది. సోమవారం తెల్లవారుజామున మూడు పేలుళ్లు సంభవించాయి. మైతీ కుటుంబం వీడి పోయిన ఇంట్లో ఐఈడీలు పేలాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
Yumnam Khemchand | మెజారిటీ మైథీ (Meitei), మైనారిటీ కుకీ (Kuki) తెగల మధ్య దాడులు, ప్రతి దాడులతో 2023 మే నెలలో మణిపూర్ (Manipur) అట్టుడికింది. ఎన్నో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పటి నుంచి మైథీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు కుకీలు, క
Mohan Bhagwat | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ (RSS chief) మోహన్ భగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు (Hindus) లేకుండా ప్రపంచం ఉనికే లేదని వ్యాఖ్యానించారు.
మణిపూర్ నుంచి బయల్దేరిన మూడు గద్దల్లో రెండు సోమాలియాకు సురక్షితంగా చేరుకున్నాయి. మణిపూర్ అమూర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా వీటిని పంపించారు.