No Census In Manipur | జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్నార్సీ) ప్రక్రియను పూర్తి చేయకుండానే జనాభా గణన చేపడతామన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై మణిపూర్లో నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దిగివచ్చింది. ఆ రాష్ట్రంలో జనాభా
Manipur : నిరంతరం హింసతో ఆందోళనకరంగా ఉండే మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటన జరిగింది. ఒక వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసి, నలుగురిని హతమార్చారు. మరొకరు గల్లంతయ్యారు.
Manipur Firing | మణిపూర్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దుండగులు పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకోగా కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక జవాన్ కాలుకు గాయమైంది. కాంగ్పోక్పి జిల్లాలోన
Naga protest turns violent | మణిపూర్లో నాగాల నిరసన హింసాత్మకంగా మారింది. భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Manipur Protests | బీజేపీ పాలిత మణిపూర్లో మళ్లీ నిరసనలు ఉధృతమయ్యాయి. దీంతో శాంతిభద్రతల పరిస్థితి కారణంగా స్కూల్స్, కాలేజీలు, విద్యా సంస్థలను మూడు రోజులపాటు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
militants blow up bridge | ఒక నదిపై ఉన్న కీలకమైన వంతెనను మిలిటెంట్లు పేల్చివేశారు. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఒక వాహనానికి కూడా మిలిటెంట్లు నిప్పుపెట్టారు.
మణిపూర్లో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. సోమవారం ఉఖ్రుల్ జిల్లాలో సాయుధులైన ఉగ్రవాదులు బాంబు దాడులు, కాల్పులకు దిగటంతో..అస్సాం రైఫిల్స్కు చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
Assam Rifles soldiers killed | జవాన్ల కాన్వాయ్పై మిలిటెంట్లు మెరుపుదాడి చేశారు. ఈ సంఘటనలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మణిపూర్లోని ఉఖ్రుల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Manipur | మణిపూర్ (Manipur) రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది. భారత్-మయన్మార్ (India-Mayanmar) సరిహద్దు సమీపంలోని కామ్జోంగ్ జిల్లా (Kamjong district) లో బుధవారం నాగా, కుకీ (Naga, Kuki) సామాజిక వర్గాల మధ్య సాయుధ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరువర
Protests at Imphal hospital | మణిపూర్లో జాతుల మధ్య హింస కారణంగా మూడేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాంగ్పోక్పి జిల్లాలో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు కుకీ యువకులు గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్
జాతుల మధ్య వైరంతో గత మూడేండ్ల నుంచి అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శాంతి అన్నది గగనకుసుమంగా మారింది. ప్రతిరోజూ రాష్ట్రంలోని ఏదో ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో �
Violence In Manipur | మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. సాయుధ దుండగులు ఒక గ్రామంపై దాడి చేశారు. పలువురిపై కాల్పులు జరిపారు. పలు ఇళ్లకు నిప్పంటించారు. దుండగుల కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Manipur : మణిపూర్లో దారుణం జరిగింది. ఆయుధాలతో వెళ్తున్న ఒక వాహనంపై తుపాకులు కలిగిన దుండగులు దాడి చేసి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వాహన డ్రైవర్ మరణించాడు.
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కాంగ్పోక్సి జిల్లాలో తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు వాహనాలపై దాడి చేసిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కోట్టిమ్, కోట్లెన్ గ్రామాల మ�