భారత యువ జుడోకా లింథోయ్ చానంబమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. లిమాలో జరుగుతున్న జూడో జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్స్లో కాంస్య పతకం గెలిచి ఈ టోర్నీ చరిత్రలో భారత్ తరఫున పతకం నెగ్గిన తొలి క్రీడాకార�
Biren Singh | మణిపూర్ మాజీ సీఎం ఎన్ బీరేన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో ప్రభుత్వం పునరుద్ధరణ కోసం ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు వ
Postal Services Resume | మణిపూర్లోని చురాచంద్పూర్లో జాతి హింస కారణంగా రెండు సంవత్సరాల పాటు నిలిచిపోయిన పోస్టల్ సేవలు శనివారం తిరిగి ప్రారంభమయ్యాయి. గత వారం రోజులుగా రాజధాని ఇంఫాల్ నుంచి చురాచంద్పూర్కు సాధారణ మె
మయన్మార్లో భారత సరిహద్దుల వెంబడి స్వల్ప భూకంపం వచ్చింది. మంగళవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.7గా నమోదయింది. మణిపూర్లోని ఉఖ్రుల్కు 27 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉండటంతో ఆ రాష్ట్ర�
Attack On Assam Rifles Convoy | మణిపూర్లో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై దాడి జరిగింది. ఒక వాహనంలో ఉన్న వ్యక్తులు భద్రతా సిబ్బంది కాన్వాయ్పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
మణిపూర్లో ఆర్మీ కాన్వాయ్పై ఒక వ్యక్తి జరిపిన మెరుపుదాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. రాజధాని ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్కు వెళ్తున్న 33 అస్సాం రైఫిల్స్ జవాన్లపై నంబోల్ సకల్ లీకై వద్ద శుక్రవారం సాయంత్�
Assam Rifles : అస్సాం రైఫిల్స్ దళాలు వెళ్తున్న వాహనంపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం రాత్రి సాయంత్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్లో సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తులు సైనికులే లక్ష్యంగా మెరుపు ద�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మోదీ పర్యటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) చేరుకున్నారు. శనివారం ఉదయం మిజోరం పర్యటనకు వెళ్లిన ప్రధాని.. అక్కడి నుంచి ఇవాళ మధ్యాహ్నం మణిపూర్ వెళ్లారు.
జాతుల మధ్య వైరంతో రెండేండ్లుగా రావణకాష్టంలా రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఎట్టకేలకు ప్రధాని మోదీ శనివారం పర్యటించనున్నారు. అల్లర్లు జరిగిన దాదాపు 28 నెలల తర్వాత ప్రధాని రాష్ట్రంలో పర్యటించనుండ
PM Modi | ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మణిపూర్ (Manipur) సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆ ఐదు రాష్ట్రాల్లో మిజోరం (Mizoram), అస్సాం (Assam), పశ్చిమబెంగాల్ (West Bengal), బీహార్ (Bihar) రాష్ట్రాలు ఉన్నాయి.
PM Modi: మణిపూర్లో రేపు మోదీ పర్యటించనున్నారు. అక్కడ ఆయన సుమారు 8500 కోట్ల ఖర్చుతో కూడిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 13 నుంచి 15వ తేదీ వరకు అస్సాం, మిజోరం, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోనూ మోద
ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన వేళ ఆ రాష్ట్ర బీజేపీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ 43మందికి పైగా ఆ రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం సామూహిక రాజీనామాలకు దిగారు.