Kukis agree to reopen NH-2 | మణిపూర్లోని కీలకమైన జాతీయ రహదారి-2ను తిరిగి తెరిచేందుకు కుకీలు అంగీకరించారు. ఆ రాష్ట్ర జీవనాధారమైన ఈ జాతీయ రహదారిని ప్రయాణికులు, సరుకు రవాణా కోసం తెరిచేందుకు కుకీ, జోమి తెగలకు చెందిన సామూహిక వ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న మణిపూర్, మిజోరాం రాష్ర్టాల్లో పర్యటిస్తారని అధికారులు వెల్లడించారు. 2023లో మణిపూర్ అల్లర్లు ప్రారంభమైన తర్వాత మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇదే మొదటిసారి.
Rajya Sabha | మణిపూర్ (Manipur) లో రాష్ట్రపతి పాలన (President rule) ను మరో ఆరు నెలల కాలానికి పొడిగిస్తూ కేంద్రం (Union Government) ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి సంబంధించిన తీర్మానానికి గత నెల 30న లోక్సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. ఇవాళ ఆ త�
కల్లోలిత మణిపూర్లో (Manipur) రాష్ట్రపతి పాలనను (President’s Rule) కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఆగస్టు 13 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ కొనసాగన�
Parliament | ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది కొత్త బిల్లులను పార్లమెంట్కు సమర్పించనున్నది. ఇందులో మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన బిల�
Four Shot Dead In Manipur | కారులో వెళ్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అక్కడున్న వృద్ధురాలితో సహా నలుగురిని కాల్చి చంపారు. మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
మెయితీ రాడికల్ సంస్థ అరంబాయ్ తెంగోల్ నేత అరెస్ట్తో మణిపూర్లో శనివారం నుంచి హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా ఉద్రిక్తతలు కొనసాగడంతో పశ్చిమ ఇంఫాల్, తూర్పు ఇంఫాల్, థౌబల్, బిష్ణుపూర్,
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ తెగకు చెందిన వాలంటీర్ గ్రూప్ అరంబాయ్ టెంగోల్ నాయకుడు కానన్ సింగ్ను పోలీసులు ఇంఫాల్లో శనివారం అరెస్టు చేశారు. దీంత
Flood Situation | ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర, బరాక్ సహా 15కుపైగా చిన్నా పెద్ద నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు రాష్ట్రాలు వరద గుప్పిట్లో ఉన్నాయ�
Manipur: మణిపూర్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ నేత తోక్చమ్ రాధేశ్యామ్ సింగ్ తెలిపారు. 44 మంది ఎమ్మెల్యేలు రెఢీగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన గవర్నర్ అజ�
Manipur | ప్రభుత్వ బస్సుపై రాష్ట్రం పేరు కనిపించకుండా స్టిక్కర్ అంటించి మూసివేశారు. దీనిపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా మధ్యలోనే వెనక్కి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్య�