Manipur | ప్రభుత్వ బస్సుపై రాష్ట్రం పేరు కనిపించకుండా స్టిక్కర్ అంటించి మూసివేశారు. దీనిపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా మధ్యలోనే వెనక్కి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్య�
మణిపూర్లోని చందల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్ చేపట్టిన ఆపరేషన్లో కనీసం పది మంది మిలిటెంట్లు మృతిచెందినట్టు తూర్పు కమాండ్ ఆర్మీ అధికారులు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Indo-Myanmar Border | ఈశాన్య భారతంలోని మణిపూర్లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. చందేల్ జిల్లాలో పది మంది మిలిటెంట్లను హతమార్చాయి. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని సైన్యానికి చెందిన తూర్పు కమాండ్ పేర్కొ
Manipur Violence Marks Two Years | మణిపూర్లో మైతీ, కుకీ జాతుల మధ్య హింస మొదలై రెండేళ్లు పూర్తయ్యాయి. జాతి హింస రెండో ఏడాది సందర్భంగా శనివారం ఇంఫాల్ లోయలో ‘సింత లెప్పా’గా వ్యవహరించే బంద్ పాటించారు.
Manipur MLAs Write To PM Modi | రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్లో ప్రజాదరణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్రానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Foot Ball Tournament | జహీరాబాద్ యువకుడు పట్టుదలతో ఫుట్ బాల్ ఆట ఆడుతూ ఎన్నో పథకాలను సాధించాడు. అతని ప్రతిభను గుర్తించిన జిల్లా అధికారులు ఉమ్మడి మెదక్ జిల్లా నుండి జాతీయస్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్కు ఎంపిక చేశారు.
సినిమాలంటే ఇంగ్లిష్, హిందీ, తెలుగు లాంటి కొన్ని భాషలే గుర్తుకువస్తాయి. కానీ, ఈశాన్య భారతదేశంలోని మణిపుర్ పేరు ఎవ్వరికీ స్ఫురించదు. ఆ రాష్ట్రంలోని ఉఖ్రుల్ జిల్లా రింగుయి కొండ ప్రాంతాన్ని ‘బాలీవుడ్ ఆఫ
మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) మరో ఆరు నెలలపాటు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. రాష్ట్రంలోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిని ఈ చట్టం న
కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల సాయంతో ప్రస్తుత కష్టకాలాన్ని మణిపూర్ రాష్ట్రం త్వరలోనే అధిగమించి మునుపటి వైభవాన్ని సంతరించుకుంటుందన్న ఆశాభావాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ హింస రాజుకుంది. ప్రజల స్వేచ్ఛా సంచారం ప్రారంభమైన తొలి రోజే ఘర్షణలు రేగాయి. కుకీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కాంగ్పోక్పీ జిల్లాలో కుకీ నిరసనకారులు పలుచోట్ల భద్రతా దళాలతో ఘ�
Manipur | జాతుల ఘర్షణతో రగులుతున్న మణిపూర్లో శనివారం నుంచి ఫ్రీ మూమెంట్ అమలులోకి వచ్చింది. అయితే తమకు ప్రత్యేక పరిపాలన నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దని కుకీలు డిమాండ్ చేశారు. కాంగ్పోక్ప
Earthquakes | మణిపూర్లో గంట వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. అలాగే పలు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 11.06 గంటల సమయంలో తొలుత 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
మణిపూర్లో భద్రతా పరిస్థితి సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం నాడిక్కడ ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 8 నుంచి మణిపూర్లోని అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగ�
Firearms Surrendered | మణిపూర్లోని కొండ, లోయ ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా ఆయుధాలు అప్పగించాలన్న గవర్నర్ అజయ్ కుమార్ భల్లా పిలుపునకు వారు స్పందిస్తున్నారు. దోచుకున్న, చట్టవిరుద్ధంగా కలిగిన ఆయుధాలను ప్రజలు పెద్ద సంఖ�