గత రెండేండ్ల నుంచి రావణ కాష్టంగా రగులుతున్న మణిపూర్లో అధికార పార్టీ బీజేపీలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఎన్ బీరేన్ సింగ్ ఆదివారం రాజీనామా చేశారు. సాయంత్రం తన రాజీనామా ల�
Gunmen Loot Rifles | పోలీస్ అవుట్పోస్ట్పై దుండగులు దాడి చేశారు. రైఫిల్స్, మందుగుండు సామగ్రిని ఎత్తుకెళ్లారు. దీంతో అదనపు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. దుండగుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
మణిపూర్లో హింసకు పాల్పడుతున్న మిలిటెంట్లు అక్రమంగా ‘స్టార్లింక్' ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని తెలుస్తున్నది. ‘ది గార్డియన్' పత్రిక వార్తా కథనం ప్రకారం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన �
మణిపూర్లోని కాంగ్పోక్పి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంపై శుక్రవారం మూక దాడి జరిగింది. దుండగులు రాళ్లు, ఇతర వస్తువులను కార్యాలయంపైకి విసిరారు. కార్యాలయం ప్రాంగణంలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశా�
Biren Singh | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన దురదృష్టకర పరిణామాలపై ముఖ్యమంత్రి (Manipur Chief Minister) బీరెన్ సింగ్ (Biren Singh) తాజాగా స్పందించారు.
క్రిస్మస్ వేళ మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. కంగ్పోక్పీ జిల్లాలోని సినమ్కోమ్ గ్రామంలో ఉదయం 6:30 గంటల సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. కొండ ప్రాంతంలో విలేజ్ వాలంటీర్స్ పేరుతో కొందరు బాంబు దాడు�
కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్లో (Manipur) క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రంలో భారీగా సైనికులను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. ఈ నేపథ్య
Manipur | కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్లో మళ్లీ హింసాత్మక సంఘటనలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో మరో పది వేల మందికిపైగా సైనికులను అక్కడకు పంపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Kuki Man Killed | జాతుల ఘర్షణలతో మణిపూర్ రగులుతోంది. శిబిరంలో తలదాచుకున్న కుకీ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే మైతీ మిలిటెంట్లు ఆమె భర్తను హత్య చేశారు.