Manipur | మణిపూర్లో మళ్లీ జాతి హింస చెలరేగుతున్నది. ఈ నేపథ్యంలో మరో 50 కంపెనీల సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమ
Manipur | మణిపూర్లో ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. హింసాత్మకమైన జిరిబామ్ జిల్లాలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక నిరసనకారుడు మరణించాడు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్నది. జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అట్టుడుకుతున్నది. అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హ�
NPP withdraws support | మణిపూర్లో బీజేపీకి మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) షాక్ ఇచ్చింది. సీఎం బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. జాతి హింసను నియంత్రించడంలో, సాధారణ పరిస్
బీజేపీ పాలిత మణిపూర్ మరోసారి భగ్గుమంది. గత ఏడాదిన్నరకు పైగా జాతుల వైరంతో రగులుతున్న రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మైతీలకు చెందిన 10 మంది మహిళలు, చిన్నారులను కుకీ వర్గీయు�
Protesters Attack Ministers Houses | కిడ్నాప్కు గురైన మహిళలు, పిల్లల హత్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై జనం దాడి చేశారు. న్యాయం కోసం డిమాండ్ చేశారు. కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణతో రగులుతున్న మణిపూర్లో
Trucks Set On Fire | మణిపూర్లో హింస కొనసాగుతున్నది. నిత్యవసరాలు సరఫరా చేసే వాహనాలకు నిప్పుపెట్టారు. రాజధాని ఇంఫాల్ను అస్సాం సరిహద్దులోని జిరిబామ్ జిల్లాను కలిపే జాతీయ రహదారి 37పై ఈ సంఘటన జరిగింది.
మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత రాజుకుంటున్నది. సోమవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ అనంతరం ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు అదృశ్యమైనట్టు ఐజీపీ ఐకే ముయివా తెలిపారు.
మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు, అనుమానిత మిలిటెంట్ల మధ్య సోమవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది మిలిటెంట్లు మృతి చెందగా ఒక సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తీవ్రంగా గ�
Manipur Encounter | మణిపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కుకీ మిలిటెంట్లు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఈ సందర్భంగా మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్లు మరణించారు. సె
Manipur | మణిపూర్లో శాంతిని నెలకొల్పేందుకు సీఎం ఎన్ బీరెన్ సింగ్ ప్రయత్నిస్తున్నారని, కుకీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమవుతున్నారని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. అయితే ఇది పచ్చి అబద్ధమని 10 మంది కుకీ-
అశాంతితో రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ టీచర్, ముగ్గురు పిల్లల తల్లి అయిన హ్మార్ జాతికి చెందిన ఒక మహిళను సాయుధులైన కొందరు దుండగులు అత్యాచారం జరిపి సజీవ దహనం చే
Manipur | మణిపూర్లో కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. సాయుధులైన వ్యక్తులు చెలరేగిపోయారు. జిరిబామ్ జిల్లాలోని గిరిజన గ్రామమైన జైరోన్ హ్మార్పై గురువారం రాత్రి దాడులకు పాల్పడ్డారు. ఆరు ఇళ్లకు నిప�
Drugs | అసోంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మణిపూర్ - అసోం సరిహద్దుల మధ్య అసోం పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో రూ. 6 కోట్ల విలువ చేస�
Meitei-Kuki Communities Hug | జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్లో అరుదైన సంఘటన జరిగింది. పొరపాటున కుకీ ప్రాంతంలోకి ప్రవేశించిన మైతీ యవకులను ప్రాణాలతో విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో ఘర్షణలు మొదలైన తర్వాత తొలిసారి మైతీ,