ఏపీ ఎప్సెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ఇద్దరు చొప్పున నలుగురు రాష్ట్ర విద్యార్థులు టాప్-10లో నిలిచారు.
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో 96 శాతం మార్కులు సాధించినా తెలంగాణ విద్యార్థులకు సీట్లు దక్కని పరిస్థితి. ప్రతిభ ఉన్నా సీట్లు పొందలేని దుస్థితి. కానీ, ఇతర రాష్ర్టాలకు చెందినవారు 85-90 శాతం మార్కులొచ్చినా సీ�
సీబీఎస్ఈ 12, 10వ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఈ సారి రికార్డుస్థాయిలో 99.73% ఉత్తీర్ణత నమోదయ్యిం ది. జాతీయంగా ఇదే రెండో
ఇంజినీరింగ్, వృత్తి విద్యా కోర్సుల్లో ఏపీ కోటాను కట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి కోటా గడువు పదేళ్లు ముగియడంతో కేబినెట్ సబ�
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లో లోకల్, నాన్ లోకల్ కోటాపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. 95శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించ�
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో భోజనం కలుషితం కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నెలలో ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటన చోటు చేసుకుంటున్నది.
బూరుగుపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ముగ్గురు విద్యార్థులు కడుపునొప్పి వస్తోందని �
Harish Rao | ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. ఇంటర్కు ముందు విద్యాసంవత్సం నుంచి వెనక్కి నాల
మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా అని కాంగ్రెస్ సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమ�
జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. బుధవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జేఈఈ మెయిన్ 2024 ఫలితాలను వెల్లడించింది. ఇందులో 56 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ చేయగా వీరిలో
అంబేదర్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విజ్ఞప్తి చేశారు.