తెలంగాణలో 70 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని కోరుతూ బుధవారం పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాం డ్ చేశారు. బుధవారం విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల నుంచి కొత్త బ�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దాగం శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని కాం�
తెలంగాణలో విద్యార్థుల అభ్యసన, ప్రతిభా సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్ దశల్లో మన విద్యార్థులు ఆశించిన స్థాయిలో నేర్చుకోలేక పోతున్నారని,
వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్(యూజీ) రీ ఎగ్జామ్లో 38వేల మంది తెలంగాణ విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. నిరుడు 41వేల మంది క్వాలిఫై అయితే.. ఈ సారి క్వాలిఫై అయిన వారి సంఖ్య మూడు వేలు తగ్గింద�
Exam Pressure | పరీక్షల టెన్షన్ బారినపడుతున్న విద్యార్థులు తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు. 2024 సంవత్సరంలో ఏకంగా లక్ష మందికిపైగా విద్యార్థులు టెన్షన్ బారినపడ్డారు. ఈ లక్ష మంది వైద్యారోగ్యశాఖ నిర్వహిస్తున్న టోల్ ఫ్
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీతోపాటు ఆర్డీవో కార్యాలయం ఎ�
విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీకి అచ్చంపేట నియోజకవర్గం తుమ్మెన్పేటలో పునాది వేశామని, రానున్న రోజుల్లో దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని సినీ దంపత�
జేఈఈలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో టాప్ టెన్లో నిలిచారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్ 2026 పేపర్ 2 ఫలితాలు(పేపర్ 2ఏ, 2బి) మంగళవారం విడుద�
ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ తుది ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అదరగొట్టారు. పలువురు టాప్ ర్యాంకులు సాధించారు. జాతీయంగా 26 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సొంతం చేసుకోగా, �
Sainik Schools | సాధారణంగా ఏ పరీక్షలోనైనా ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు సీటు రావడం గ్యారెంటీ. కానీ, సైనిక్ స్కూల్స్ ప్రవేశాల్లో మాత్రం మెరిట్ మార్కులు పొందిన తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగ�
సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. మెరుగైన ప్రదర్శనతో ఔరా అనిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట జడ్పీ స్కూల్ విద్యార్థులు వడ్నాల రేష్మ, పండుగ సహస్ర, గైడ్ ట
మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు మేనేజ్మెంట్ కోటా సీట్లన్నీ ఆలిండియా క్యాటగిరీలో భర్తీ కాగా, ఇకపై 85% సీట్లు తెలంగా
ఏపీ ఎప్సెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ఇద్దరు చొప్పున నలుగురు రాష్ట్ర విద్యార్థులు టాప్-10లో నిలిచారు.
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో 96 శాతం మార్కులు సాధించినా తెలంగాణ విద్యార్థులకు సీట్లు దక్కని పరిస్థితి. ప్రతిభ ఉన్నా సీట్లు పొందలేని దుస్థితి. కానీ, ఇతర రాష్ర్టాలకు చెందినవారు 85-90 శాతం మార్కులొచ్చినా సీ�