రాష్ట్రంలో ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం నుంచి 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్ వర్సిటీ తెలిపింది. నీట్ కటాఫ్ కన్నా ఎక్కువ మార్కులు సాధించినవారే ద
తెలంగాణ విద్యార్థులు విశ్వవ్యాప్త గుర్తింపు పొంది దేశానికే ఆదర్శంగా నిలవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో పదో తరగత�
రాష్ట్రంలోని వర్సిటీల్లో క్రీడలను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ వైస్ చాన్స్లర్లకు సూచించారు. సోమవారం రాజ్భవన్లో పలు వర్సిటీల వీసీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
UPSC Civil Services Results | దేశంలోనే అత్యున్నతస్థాయి ఉద్యోగాలైన సివిల్ సర్వీసెస్లో తెలంగాణ జయకేతనం ఎగురవేసింది. సివిల్స్ 2022 ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. దేశంలోనే మూడో ర్యాంకుతో నారాయణపేట ఎస్పీ నూకల వ
Manipur Violence | హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్నది. ఈ నెల 3న చురచంద్పూర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
దేశంలోని వివిధ రాష్ట్రాల సుసంపన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ, ఆచార వ్యవహారాలపై యువ త అవగాహన పెంచుకుని, విభిన్న రంగాల ప్రముఖులతో సమావేశమై పరస్పరం తమ ఆలోచనలను పంచుకొనేందుకు ఉద్దేశించిన ‘ఏక్ భారత్, శ్రేష్ఠ
Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 3వ తేదీన పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్షతో పది పరీక్షలు ము�
Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు( Tenth Exams )తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాళ ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీ దాకా కొనసాగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వర
JEE Main | జేఈఈ మెయిన్ జులై సెషన్ పేపర్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. జాతీయ స్థాయిలో మొత్తం 24 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించారు.
హైదరాబాద్ : జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి విడుత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇవాళ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు తమ సత్తా చాటారు. పేపర్ -1లో తెలంగాణకు చెందిన
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెడ్డిఎవెన్యూకు చెందిన పిచెట్టి వరప్రసాద�