Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 3వ తేదీన పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్షతో పది పరీక్షలు ము�
Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు( Tenth Exams )తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాళ ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీ దాకా కొనసాగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వర
JEE Main | జేఈఈ మెయిన్ జులై సెషన్ పేపర్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. జాతీయ స్థాయిలో మొత్తం 24 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించారు.
హైదరాబాద్ : జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి విడుత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇవాళ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు తమ సత్తా చాటారు. పేపర్ -1లో తెలంగాణకు చెందిన
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెడ్డిఎవెన్యూకు చెందిన పిచెట్టి వరప్రసాద�
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలోని యూనియన్ కౌంటిలోని ఇల్లినాయిస్ రూట్ నెం.3 దగ్గ
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి ఆదివారం ఏడు ప్రత్యేక విమానాల్లో 135 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ విద్యార్థులను అధికారుల
న్యూఢిల్లీ : ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటి వరకు 450 మంది తెలంగాణ విద్యార్థులు భారత్కు చేరుకున్నారు. విడుతల వారీగా ఢిల్లీ చేరుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో భోజన, వసతి
హైదరాబాద్ : ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి ర
Inter exams | కొవిడ్ జాగ్రత్తలతో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ అన్నారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి.
నలుగురికి 100 పర్సంటైల్ దేశవ్యాప్తంగా 17 మందికే మూడో విడుత ఫలితాలు విడుదల న్యూఢిల్లీ, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): మూడో విడత జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థ