Inter exams | కొవిడ్ జాగ్రత్తలతో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ అన్నారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి.
నలుగురికి 100 పర్సంటైల్ దేశవ్యాప్తంగా 17 మందికే మూడో విడుత ఫలితాలు విడుదల న్యూఢిల్లీ, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): మూడో విడత జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థ