రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐను అత్యాధునిక ఉపాధి శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఐటీఐలలో కాలం చెల్లిన కోర్సులను రద్దుచేసి, భవిష్యత్తు కా
ప్రతిరోజు పాఠశాలలకు పిల్లలు వస్తున్నారా? లేదా? తరగతి గదిలో పిల్లలు ఉంటున్నారా? లేదా? అనే విషయం తెలియాలంటే అటెండెన్స్ తీసుకోవటం తప్పనిసరి. అయితే ఒకప్పుడు ఉపాధ్యాయులు పిల్లల పేర్లు లేదా వారి రోల్నెంబర్
రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో గురువారం తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ చేరిన వైద్య విద్యార్థులు తొలి రోజు తరగతులకు ఉత్సాహంగా హాజరయ్యారు. �
లంగాణ విద్యార్థులకే వైద్య విద్యలో సీట్లు దక్కేలా ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో.. ఆ నిబంధన మేరకు పిటిషనర్లకు మెడికల్ సీట్ల అడ్మిషన్లు నిరాకరించరా
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో కాంపిటీటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని మెడికల్, డెంటల్ కోర్సు సీట్లను పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయ�
రాష్ట్రంలో ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం నుంచి 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్ వర్సిటీ తెలిపింది. నీట్ కటాఫ్ కన్నా ఎక్కువ మార్కులు సాధించినవారే ద
తెలంగాణ విద్యార్థులు విశ్వవ్యాప్త గుర్తింపు పొంది దేశానికే ఆదర్శంగా నిలవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో పదో తరగత�
రాష్ట్రంలోని వర్సిటీల్లో క్రీడలను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ వైస్ చాన్స్లర్లకు సూచించారు. సోమవారం రాజ్భవన్లో పలు వర్సిటీల వీసీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
UPSC Civil Services Results | దేశంలోనే అత్యున్నతస్థాయి ఉద్యోగాలైన సివిల్ సర్వీసెస్లో తెలంగాణ జయకేతనం ఎగురవేసింది. సివిల్స్ 2022 ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. దేశంలోనే మూడో ర్యాంకుతో నారాయణపేట ఎస్పీ నూకల వ
Manipur Violence | హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతున్నది. ఈ నెల 3న చురచంద్పూర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
దేశంలోని వివిధ రాష్ట్రాల సుసంపన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ, ఆచార వ్యవహారాలపై యువ త అవగాహన పెంచుకుని, విభిన్న రంగాల ప్రముఖులతో సమావేశమై పరస్పరం తమ ఆలోచనలను పంచుకొనేందుకు ఉద్దేశించిన ‘ఏక్ భారత్, శ్రేష్ఠ