మొన్నటి దాకా అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ మెల్లగా కుదుటపడుతున్నది. అయిదు జిల్లాల్లో కర్ఫ్యూ సడలించినట్టు పోలీసులు వెల్లడించారు. గత నెలలో జరిగిన ఘర్షణల్లో 98 మంది మృతి చెందగా, 310 మంది గాయపడినట్టు సమాచారం.
Manipur Protest | మణిపూర్లో జాతుల మధ్య చెలరేగిన భీకర హింస వెనుక బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), ఇతర హిందూత్వ సంఘాల హస్తం ఉన్నదని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్ఎస్�
మణిపూర్లో ఈనెల 4న జరిగిన హిం సాకాండలో 73 మంది మరణించా రు. మే 28న 40 మందిని పారామిలిటరీ దళాలు కాల్చేసినట్టు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ స్వయం గా ప్రకటించారు.
పదుల సంఖ్యలో మరణాలు, వందల సంఖ్యలో గృహదహనాలు, ప్రార్థన మందిరాల ఆహుతి తర్వాత మణిపూర్ కొద్దిగా సద్దుమణిగినట్లు కనిపించింది. కానీ, అది నివురుగప్పిన నిప్పేనని మూడు వారాల్లోనే తేలిపోయింది. మరోసారి రాష్ట్రం మ
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో నెలకొన్న సంక్షోభానికి వెంటనే పరిష్కారం చూపాలని రాష్ర్టానికి చెందిన ప్రముఖ క్రీడాకారులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతియుత, సాధారణ పరిస్థితులు నెలకొల
మణిపూర్ ప్రజలకు భరోసా కల్పించడంలో కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీంతో కుకీ, మైతీ తెగల ప్రజల మధ్య కొనసాగుతున్న అనుమానాలు ఉద్రిక్తతలకు, పరస్పర దాడులకు దారి తీస్తున్నాయి.
Indian Army | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గత కొన్నాళ్లుగా వర్గపోరుతో దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో ఆర్మీ అధికారులు, పోలీసులు.. హింసను ప్రేరేపిస్తున్న మిలిట�
రెండు వర్గాల మధ్య దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లుతున్న మణిపూర్లో ఆదివారం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంఫాల్ చుట్టు పక్కల ఏక కాలంలో జరిగిన పలు ఎన్కౌంటర్లలో దాదాపు 40 మంది మిలిటెంట్లను మట్టుబె
మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు వర్గాల మధ్య అల్లర్లు కొనసాగుతున్నాయి. పరస్పరం ఇండ్ల ను దహనం చేసుకుంటున్నారు. బుధవారం బిష్ణుపూర్లోని ఆ రాష్ట్ర మంత్రి కొంతౌజమ్ గోవిందాస్ ఇంటిప�
Manipur | తాజా అల్లర్ల నేపథ్యంలో భయం గుప్పిట చిక్కుకున్న మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. రాష్ట్ర�
గత కొద్ది రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్ మరోసారి భగ్గుమన్నది. రాజధాని ఇంఫాల్లో మైతీ, కుకీ తెగల మధ్య సోమవారం ఘర్షణ చెలరేగింది. న్యూ చెకాన్ బజార్ ఏరియాలోని ఓ స్థానిక మార్కెట్లో దుకాణాల స�
ప్రశాంతంగా ఉన్న మణిపూర్లో (Manipur) రిజర్వేషన్లు చిచ్చుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ (Meitei community) ప్రజలకు ఎస్టీ (ST) హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ (ATSUM) చేపట్టిన నిరసన హ�