ప్రశాంతంగా ఉన్న మణిపూర్లో (Manipur) రిజర్వేషన్లు చిచ్చుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ (Meitei community) ప్రజలకు ఎస్టీ (ST) హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ (ATSUM) చేపట్టిన నిరసన హ�
మణిపూర్ రాష్ట్రంలో తమ వర్గానికి రక్షణ కరువైందని, తమకు ప్రత్యేక పరిపాలనకు అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర గిరిజన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అధికార బీజేపీ సహా ఇతర పార్టీలకు చెందిన 10 మంది చిన్కుకి మిజో జోమి గ�
అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో పరిస్థితి సద్దుమణుగుతున్నది. చురచాంద్పూర్, ఇంఫాల్ వెస్ట్, థౌబల్, జిరిబమ్ జిల్లాల్లో మంగళవారం నాలుగు గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. చాలా జిల్లాల్లో 144 సెక్షన్, మే 13 వ
Manipur | మైతీ తెగకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ (ఏటీఎస్యూఎమ్) మణిపూర్ (Manipur)లో చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ నుంచి ప్రజలు ఇతర సురక్�
Manipur | మణిపూర్లో జరుగుతున్న అసాధారణ ఘటనలతో ఏపీ విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం(AP Government) చర్యలు ప్రారంభించింది.
మణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 54కు చేరింది. 150 మందికి పైగా గాయాలయ్యాయి. ఇవి ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న గణాంకాలు మాత్రమే. మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని అనధికారిక �
DGP Anjani Kumar | మణిపూర్(Manipur) రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపధ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పౌరులను(Telangana People) రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్(Helpline) ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kum
మణిపూర్లోని ఇంఫాల్ లోయ పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా.. ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పర్వత ప్రాంత జిల్లాల్లో అడపా దడపా మిలిటెంట్ గ్రూపులకు, భద్రతా దళాలకు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే ఈ హింసాత్మక ప�
రాష్ట్ర మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఉంగ్జాగిన్ వాల్టేపై (MLA Vungzagin Valte) నిరసనకారులు దాడికిపాల్పడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నది. కూకి తెగకు (Kuki community) చెందిన వాల్టే ఫె
మైతీ తెగకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ (ఏటీఎస్యూఎమ్) మణిపూర్ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ద�
Mary Kom | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) హింసాత్మకంగా (Violence) మారింది. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవతో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది. ఈ హింసాత్మక ఘటనలపై బాక్సర్ (Boxer), రాజ్యసభ మాజీ సభ్యురాలు మేరీ కోమ్ (Mary Kom) స్పందిం
Manipur: గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు.. సీఎం బీరేన్ పాల్గొనే సభావేదికకు నిప్పుపెట్టారు. దీంతో ఆ వేదిక పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. రిజర్డ్వ్ ఫారెస్టులో బీజేపీ సర్కార్ చేస్తున్న సర్వేల�