ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో నెలకొన్న సంక్షోభానికి వెంటనే పరిష్కారం చూపాలని రాష్ర్టానికి చెందిన ప్రముఖ క్రీడాకారులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతియుత, సాధారణ పరిస్థితులు నెలకొల
మణిపూర్ ప్రజలకు భరోసా కల్పించడంలో కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీంతో కుకీ, మైతీ తెగల ప్రజల మధ్య కొనసాగుతున్న అనుమానాలు ఉద్రిక్తతలకు, పరస్పర దాడులకు దారి తీస్తున్నాయి.
Indian Army | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గత కొన్నాళ్లుగా వర్గపోరుతో దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో ఆర్మీ అధికారులు, పోలీసులు.. హింసను ప్రేరేపిస్తున్న మిలిట�
రెండు వర్గాల మధ్య దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లుతున్న మణిపూర్లో ఆదివారం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంఫాల్ చుట్టు పక్కల ఏక కాలంలో జరిగిన పలు ఎన్కౌంటర్లలో దాదాపు 40 మంది మిలిటెంట్లను మట్టుబె
మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు వర్గాల మధ్య అల్లర్లు కొనసాగుతున్నాయి. పరస్పరం ఇండ్ల ను దహనం చేసుకుంటున్నారు. బుధవారం బిష్ణుపూర్లోని ఆ రాష్ట్ర మంత్రి కొంతౌజమ్ గోవిందాస్ ఇంటిప�
Manipur | తాజా అల్లర్ల నేపథ్యంలో భయం గుప్పిట చిక్కుకున్న మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. రాష్ట్ర�
గత కొద్ది రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్ మరోసారి భగ్గుమన్నది. రాజధాని ఇంఫాల్లో మైతీ, కుకీ తెగల మధ్య సోమవారం ఘర్షణ చెలరేగింది. న్యూ చెకాన్ బజార్ ఏరియాలోని ఓ స్థానిక మార్కెట్లో దుకాణాల స�
ప్రశాంతంగా ఉన్న మణిపూర్లో (Manipur) రిజర్వేషన్లు చిచ్చుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ (Meitei community) ప్రజలకు ఎస్టీ (ST) హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ (ATSUM) చేపట్టిన నిరసన హ�
మణిపూర్ రాష్ట్రంలో తమ వర్గానికి రక్షణ కరువైందని, తమకు ప్రత్యేక పరిపాలనకు అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర గిరిజన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అధికార బీజేపీ సహా ఇతర పార్టీలకు చెందిన 10 మంది చిన్కుకి మిజో జోమి గ�
అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో పరిస్థితి సద్దుమణుగుతున్నది. చురచాంద్పూర్, ఇంఫాల్ వెస్ట్, థౌబల్, జిరిబమ్ జిల్లాల్లో మంగళవారం నాలుగు గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. చాలా జిల్లాల్లో 144 సెక్షన్, మే 13 వ
Manipur | మైతీ తెగకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ (ఏటీఎస్యూఎమ్) మణిపూర్ (Manipur)లో చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ నుంచి ప్రజలు ఇతర సురక్�