మణిపూర్లో తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం ఆ రాష్ట్ర సర్కార్ను ఆదేశించింది. అల్లర్ల బాధితులకు పునరావాసం ఏర్పాట్లు, శాంతి భద్రతల మెరుగు, ఆయుధాల స్వాధీనానికి ఎలాంటి చర్యలు చేపట్
ఈశాణ్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలోని ఖొయిజుమన్తాబి (Khoijumantabi) అనే గ్రామంపై సాయుధులైన దుండగులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న బంకర్లపై (Bunker) �
మణిపూర్లో రెండు నెలలుగా జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చురాచాంద్పుర్ జిల్లాలోని లంగ్జా, చింగ్లాంగ్మే గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ముగ్గుర�
రెండు నెలలుగా హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ రాజీనామాకు సిద్ధమయ్యారని, సాయంత్రం
Manipur | మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామాపై శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బీరెన్ సింగ్ స�
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం చేపట్టిన మణిపూర్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయనపై గ్రెనేడ్ దాడి జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో బిష్ణుపూర్లో కాన్వాయ్ను పోలీసులు గంటల పాటు నిలిపేశార�
మణిపూర్ హింసాకాండ బాధితులకు బాసటగా నిలిచేందుకు వచ్చిన తనను రాష్ట్ర ప్రభుత్వం నిలువరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఇంఫాల్ చేరుకున్న రాహుల్ గాంధీ.. సహాయక శిబిరాలను సందర్శించేందుకు చురచంద్పూర్ వెళ్తుండగా కాన్వాయ్ని అడ్డుకున్నారు
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కాన్వాయ్ను మణిపూర్ పోలీసులు అడ్డుకున్నారు. హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన కోసం గురువారం అక్కడకు వెళ్లారు.
ఇటీవల మణిపూర్, పంజాబ్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు రూ.15.5 (1.9 బిలియన్ డాలర్లు) వేల కోట్ల నష్టం వాటిల్లిందని తాజా నివేదిక ఒకటి అంచనావేసింది.
మణిపూర్లో దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడంలో కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు చేతులెత్తేశాయా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
మహిళల నేతృత్వంలో సైన్యాన్ని చుట్టుముట్టిన స్థానికులు 12 మంది మిలిటెంట్లను (Militants) తమతో తీసుకెళ్లిన ఘటన మణిపూర్ (Manipur) రాజధానిలో జరిగింది. ఇంఫాల్ (Imphal) ఈస్ట్లోని ఇథమ్లో (Itham) మిలిటెంట్లు దాక్కున్నారనే సమాచారంత
మణిపూర్లో జాతుల ఘర్షణ తీవ్రరూపం దా ల్చి అంతర్యుద్ధానికి దారితీస్తున్నా ప్రధాని మోదీ మౌనం వహించటం ఆందోళన కలిగిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు.
మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో అల్లర్లను అదుపు చేసి శాంతి నెలకొల్పే ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది