ఇటీవల మణిపూర్, పంజాబ్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు రూ.15.5 (1.9 బిలియన్ డాలర్లు) వేల కోట్ల నష్టం వాటిల్లిందని తాజా నివేదిక ఒకటి అంచనావేసింది.
మణిపూర్లో దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడంలో కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు చేతులెత్తేశాయా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
మహిళల నేతృత్వంలో సైన్యాన్ని చుట్టుముట్టిన స్థానికులు 12 మంది మిలిటెంట్లను (Militants) తమతో తీసుకెళ్లిన ఘటన మణిపూర్ (Manipur) రాజధానిలో జరిగింది. ఇంఫాల్ (Imphal) ఈస్ట్లోని ఇథమ్లో (Itham) మిలిటెంట్లు దాక్కున్నారనే సమాచారంత
మణిపూర్లో జాతుల ఘర్షణ తీవ్రరూపం దా ల్చి అంతర్యుద్ధానికి దారితీస్తున్నా ప్రధాని మోదీ మౌనం వహించటం ఆందోళన కలిగిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు.
మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో అల్లర్లను అదుపు చేసి శాంతి నెలకొల్పే ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో గత నెలన్నర రోజులుగా కొనసాగుతున్న హింసాకాండపై ప్రధాని మోదీ నోరు మెదపకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మోదీ మౌనానికి నిరసనగా మణిపూర్ వాసులు ఆదివారం ఆయన ‘మన్కీ బాత్' కార్�
మణిపూర్లో జరుగుతున్న గొడవలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని మణిపూర్ హైదరాబాద్ సొసైటీ అధ్యక్షుడు దినేష్ సింగ్, సభ్యుడు జెన్వాసన్ అన్నారు. వెంటనే దాడులను ఆపాలని వారు డిమాండ�
లిబియా, లెబనాన్, నైజీరియా, సిరియా దేశాల మాదిరి మణిపూర్లో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని ఆర్మీలో 40 ఏండ్లు పనిచేసి రిటైర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిశికాంత సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు
జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మండిపోతున్నది. దాదాపు నెలన్నర రోజులుగా నిత్యం ఘర్షణలతో అట్టుడుకుతున్నది. సాధారణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంఫాల్లోని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఆర్కే రాజన్ సింగ్ ఇంటిపైకి గురువారం రాత్రి అల్లరి మూక బాంబు దాడికి పాల్పడింది. భద్రతా సిబ్బంది, అగ్నిమాపక శాఖ సకాలంలో మంటలను ఆపడంతో పెద్ద నష్టం తప్పింది.
మణిపూర్లో (Manipur) అల్లర్లు కొనసాగుతున్నాయి. రెండు తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది. బుధవారం ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ