మణిపూర్లో అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం పశ్చిమ ఇంఫాల్, కాంగ్పోక్పీ జిల్లాల్లో జరిగిన హింసలో ఒక పౌరుడు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. తెల్లవారుజామున ఫయెంగ్, సింగ్డా గ్రామంలో స్వల్ప కాల్పు�
మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇంఫాల్లో శుక్రవారం రాత్రి 200 మంది గుంపు రెండు వాహనాలకు నిప్పుపెట్టారు. అనంతరం అక్కడ ఉన్న పోలీసుల తుపాకులను లాక్కోవడానికి ప్రయత్నించారు.
మణిపూర్లో (Manipur) స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని ఉక్రుల్ (Ukhrul) జిల్లాలో శనివారం తెల్లవారుజామున 12.14 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్
మణిపూర్లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఓ పాఠశాల వద్ద జరిగిన కాల్పుల్లో మహిళ మృతిచెందడం కలకలం రేపింది. క్వాకెతెల్ మయాయి కొయిబిలోని శిశు నిస్థా నికేతన్ పాఠశాల వద్ద గుర్తుతెలియని మిలిటెంట్ జరిపిన కాల్పు
మణిపూర్లో రెండు నెలలుగా నెలకొన్న హింసాత్మక వాతావరణం వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పలు ప్రాంతాల్లో చాలామంది రైతులు సాగు చేపట్టలేకపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగ
మణిపూర్లో తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం ఆ రాష్ట్ర సర్కార్ను ఆదేశించింది. అల్లర్ల బాధితులకు పునరావాసం ఏర్పాట్లు, శాంతి భద్రతల మెరుగు, ఆయుధాల స్వాధీనానికి ఎలాంటి చర్యలు చేపట్
ఈశాణ్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలోని ఖొయిజుమన్తాబి (Khoijumantabi) అనే గ్రామంపై సాయుధులైన దుండగులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న బంకర్లపై (Bunker) �
మణిపూర్లో రెండు నెలలుగా జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చురాచాంద్పుర్ జిల్లాలోని లంగ్జా, చింగ్లాంగ్మే గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ముగ్గుర�
రెండు నెలలుగా హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ రాజీనామాకు సిద్ధమయ్యారని, సాయంత్రం
Manipur | మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామాపై శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బీరెన్ సింగ్ స�
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం చేపట్టిన మణిపూర్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయనపై గ్రెనేడ్ దాడి జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో బిష్ణుపూర్లో కాన్వాయ్ను పోలీసులు గంటల పాటు నిలిపేశార�
మణిపూర్ హింసాకాండ బాధితులకు బాసటగా నిలిచేందుకు వచ్చిన తనను రాష్ట్ర ప్రభుత్వం నిలువరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఇంఫాల్ చేరుకున్న రాహుల్ గాంధీ.. సహాయక శిబిరాలను సందర్శించేందుకు చురచంద్పూర్ వెళ్తుండగా కాన్వాయ్ని అడ్డుకున్నారు
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కాన్వాయ్ను మణిపూర్ పోలీసులు అడ్డుకున్నారు. హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన కోసం గురువారం అక్కడకు వెళ్లారు.