మణిపూర్లో జరుగుతున్న దారుణాలను అడ్డుకోవాలని, ఆ రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించాలని బీఆర్ఎస్ ఎంపీలు సోమవారం కూడా పార్లమెంట్లో ఆందోళన కొనసాగించారు. మణిపూర్ అంశంపై తక్షణమే చర్చించాలంటూ
మణిపూర్లో మొదలైన జాతుల ఘర్షణలు ఈశాన్యమంతా పాకుతున్నాయి. ఆయా రాష్ర్టాల్లో మైనారిటీలుగా ఉన్న వర్గాలపై ఇతర సామాజిక వర్గాల వారు దాడులు చేసే అవకాశం ఉన్నదని హెచ్చరికలు వెలువడుతున్నాయి.
బీజేపీ దుర్మార్గాలకు మణిపూర్ ఉదంతం పరాకాష్టగా నిలిచిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అలజడులు సృష్టించి లబ్ధిపొందాలన్నది బీజేపీ పథకమని ఆయన ఆరోపించారు. ఆ�
మణిపూర్ క్రీడాకారులకు తమిళనాడులో శిక్షణ ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. మణిపూర్లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై పౌరహక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
Manipur | మణిపూర్లో మైతీలు, కుకీల మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. గిరిజన మహిళలను మైతీలు నగ్నంగా ఊరేగించడం, వారిపై సామూహిక లైంగిక దాడులకు పాల్పడం వంటి దారుణాలపై మిజోరంలోని మాజీ మిలెటెంట్ గ్రూప్ స్పందించింద�
కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే మణిపూర్లో గిరిజన మహిళలపై అమానుష ఘటనలు చోటు చేసుకున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తకళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.
ఇంఫాల్: మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న వేళ.. అక్కడ చోటుచేసుకున్న మరిన్ని దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కక్చింగ్ జిల్లా
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండ, లైంగికదాడుల ఘటనలపై మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మల స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీ తక్షణమే జోక్యం చేసుకుని, పరిస్థితులను చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.
West Bengal | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన మరవకముందే పశ్చిమ బెంగాల్ (West Bengal) లోనూ అలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది.
Manipur Violence | గత మూడు నెలలుగా మణిపూర్లో హింసాత్మక ఘటనలు, ఆందోళనల మాటున జరిగిన అమానుష ఘటనలు, దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగిస్తున్న వీడియో సోషల్ మ
మణిపూర్లో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించిన దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు.