మణిపూర్ హింసపై పొరుగు ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మంగళవారం పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. కుకీ-జో తెగ ప్రజలకు మద్దతుగా పౌర సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో వేలాది మంది ప�
మణిపూర్లో జరుగుతున్న దారుణాలు ఒక్క ఆ రాష్ట్ర సమస్య లేదా ఈశాన్య భారతానికి చెందినది మాత్రమే కాదని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ప�
PM Modi | ప్రధాని మోదీ పిరికివాడని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ విమర్శించారు. ఓ వార్త సంస్థతో ఆయన మాట్లాడుతూ ‘మణిపూర్ తగలబడిపోతున్నది. దేశ ప్రధాని హోదాలో ఉన్న మోదీ పార్లమెంట్కు జవాబుదారీగా ఉండాలి.
ఈశాన్య రాష్ర్టాలు ఇలా తగలబడిపోతుంటే సంబంధిత శాఖ మంత్రి కిషన్రెడ్డి మాత్రం హైదరాబాద్లో పదవుల పందేరం ఆడుతున్నారు. ఓట్లు, సీట్ల గురించి లెక్కలు వేసుకుంటున్నారు. బాధ్యత తీసుకొని చక్కదిద్దాల్సిన ఈ మంత్రి
న్యూఢిల్లీ: జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్లో దాదాపు రెండున్నర నెలల తర్వాత ఇంటర్నెట్ సేవలను పాక్షికంగా పునరుద్ధరించారు. బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలకు అనుమతించిన ప్రభుత్వం.. మొబైల్ ఇంట�
Manipur | రెండు జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. అల్లర్లతో రాష్ట్రం అట్టుడుకుతున్న సమయంలో మరో కొత్త తలనొప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస�
మణిపూర్ (Manipur) అంశంపై చర్చకు పట్టుబట్టి రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్కు (Sunjay singh) భారత రాష్ట్ర సమితి (BRS) మద్దతు ప్రకటించింది. ఆయనకు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో బీఆర్ఎస్ ఎ�
Manipur | రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) మూడు నెలలుగా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మణిపూర్ హింసాకాండ పార్లమెంట్ (Parliament)ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలు (Opposition
మణిపూర్లో స్త్రీల మానాలకు, పురుషుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మానవత్వం మంటగలిసింది. పశు ప్రవర్తన హెచ్చు మీరింది. మైనారిటీలకు రక్షణ లేకుండాపోయింది.
మాతృదేశాన మాతృమూర్తులకు లభిస్తున్న గౌరవమర్యాదలు చూసి సగటు స్త్రీగా, భారత పౌరురాలిగా మతిపోతున్నది. నిజంగా ఈ సమయంలో మతితప్పి ఉంటే బాగుండుననిపిస్తున్నది. రాజ్యాంగస్ఫూర్తి విలువలు దహించివేయబడిన పాలనలో ఉ�