న్యూఢిల్లీ: జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్లో దాదాపు రెండున్నర నెలల తర్వాత ఇంటర్నెట్ సేవలను పాక్షికంగా పునరుద్ధరించారు. బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలకు అనుమతించిన ప్రభుత్వం.. మొబైల్ ఇంట�
Manipur | రెండు జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. అల్లర్లతో రాష్ట్రం అట్టుడుకుతున్న సమయంలో మరో కొత్త తలనొప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస�
మణిపూర్ (Manipur) అంశంపై చర్చకు పట్టుబట్టి రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్కు (Sunjay singh) భారత రాష్ట్ర సమితి (BRS) మద్దతు ప్రకటించింది. ఆయనకు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో బీఆర్ఎస్ ఎ�
Manipur | రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) మూడు నెలలుగా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మణిపూర్ హింసాకాండ పార్లమెంట్ (Parliament)ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలు (Opposition
మణిపూర్లో స్త్రీల మానాలకు, పురుషుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మానవత్వం మంటగలిసింది. పశు ప్రవర్తన హెచ్చు మీరింది. మైనారిటీలకు రక్షణ లేకుండాపోయింది.
మాతృదేశాన మాతృమూర్తులకు లభిస్తున్న గౌరవమర్యాదలు చూసి సగటు స్త్రీగా, భారత పౌరురాలిగా మతిపోతున్నది. నిజంగా ఈ సమయంలో మతితప్పి ఉంటే బాగుండుననిపిస్తున్నది. రాజ్యాంగస్ఫూర్తి విలువలు దహించివేయబడిన పాలనలో ఉ�
మణిపూర్లో జరుగుతున్న దారుణాలను అడ్డుకోవాలని, ఆ రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించాలని బీఆర్ఎస్ ఎంపీలు సోమవారం కూడా పార్లమెంట్లో ఆందోళన కొనసాగించారు. మణిపూర్ అంశంపై తక్షణమే చర్చించాలంటూ
మణిపూర్లో మొదలైన జాతుల ఘర్షణలు ఈశాన్యమంతా పాకుతున్నాయి. ఆయా రాష్ర్టాల్లో మైనారిటీలుగా ఉన్న వర్గాలపై ఇతర సామాజిక వర్గాల వారు దాడులు చేసే అవకాశం ఉన్నదని హెచ్చరికలు వెలువడుతున్నాయి.
బీజేపీ దుర్మార్గాలకు మణిపూర్ ఉదంతం పరాకాష్టగా నిలిచిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అలజడులు సృష్టించి లబ్ధిపొందాలన్నది బీజేపీ పథకమని ఆయన ఆరోపించారు. ఆ�
మణిపూర్ క్రీడాకారులకు తమిళనాడులో శిక్షణ ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. మణిపూర్లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై పౌరహక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
Manipur | మణిపూర్లో మైతీలు, కుకీల మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. గిరిజన మహిళలను మైతీలు నగ్నంగా ఊరేగించడం, వారిపై సామూహిక లైంగిక దాడులకు పాల్పడం వంటి దారుణాలపై మిజోరంలోని మాజీ మిలెటెంట్ గ్రూప్ స్పందించింద�