కల్లోలిత ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1958లో పార్లమెంట్ ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్' చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా త్రివిధ దళాలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వబడ్డాయి.
న్యూఢిల్లీ: మణిపూర్లో ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించిన కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేసు విచారణను రాష్ట్రం వెలుపల నిర్వహించాలని నిర్ణయ�
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో మరోసారి హింస చెలరేగింది. గురువారం ఉదయం బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలోని మొరాంగ్ ప్రాంతంలో కొందరు అల్లరి మూకలు రెచ్చిపోయారు.
న్యూఢిల్లీ: జాతుల మధ్య వైరంతో రెండున్నర నెలలుగా అట్టుడుకుతున్నఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఈ నెల 29, 30న ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పర్యటించనున్నారు. 20 మందికిపైగా ఎంపీల బృందం మణిపూర్లో పర్యటించి అక్కడ�
ఒక పక్క దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాలు ఈ విషయంలో టాప్లో ఉన్నాయి. అయితే వాస్తవాలను మరుగున పెట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, మంత్రులు అడ�
మణిపూర్ తన పేరులోని మణిని కోల్పోయింది. అక్కడ జరుగుతున్న మారణహోమం చూస్తూ ఉంటే మనుషులు ముందుకు వెడుతున్నారా, వెనక్కిపోతున్నారా అన్న భయం కలుగుతున్నది. అసలు మనిషి తత్వం బతికి ఉన్నదా అన్న అనుమానం కలుగుతున్�
మణిపూర్లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా మోరే జిల్లాలో 30 ఇండ్లు, దుకాణాలకు మిలిటెంట్లు నిప్పు పెట్టారు. దీంతో భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు కాంగ్పోక్ప�
మణిపూర్లో ఇటీవల వెలుగుచూసిన మహిళల నగ్న ఊరేగింపుపై విదేశాలు స్పందిస్తున్నాయి. ఈ హేయమైన ఘటనపై అమెరికా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఊరేగింపు వీడియో చూసి భయాందోళనకు గురైనట్టు తెలిపింది. బాధిత మహిళలకు న్య�
మణిపూర్ హింసపై పొరుగు ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మంగళవారం పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. కుకీ-జో తెగ ప్రజలకు మద్దతుగా పౌర సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో వేలాది మంది ప�
మణిపూర్లో జరుగుతున్న దారుణాలు ఒక్క ఆ రాష్ట్ర సమస్య లేదా ఈశాన్య భారతానికి చెందినది మాత్రమే కాదని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ప�
PM Modi | ప్రధాని మోదీ పిరికివాడని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ విమర్శించారు. ఓ వార్త సంస్థతో ఆయన మాట్లాడుతూ ‘మణిపూర్ తగలబడిపోతున్నది. దేశ ప్రధాని హోదాలో ఉన్న మోదీ పార్లమెంట్కు జవాబుదారీగా ఉండాలి.
ఈశాన్య రాష్ర్టాలు ఇలా తగలబడిపోతుంటే సంబంధిత శాఖ మంత్రి కిషన్రెడ్డి మాత్రం హైదరాబాద్లో పదవుల పందేరం ఆడుతున్నారు. ఓట్లు, సీట్ల గురించి లెక్కలు వేసుకుంటున్నారు. బాధ్యత తీసుకొని చక్కదిద్దాల్సిన ఈ మంత్రి