Manipur DGP Rajiv Singh: జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలతో మణిపూర్లో హింసాత్మక ఘటనలపై విచారణ జరిపించనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కార్ తెలిపింది. మరో వైపు మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ ఇవాళ కోర్
ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్రం రూపొందించిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill) నేడు రాజ్యసభ (Rajyasabha) ముందుకు రానున్నది.
హింసాత్మక ఘటనలతో గత మూడు నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్లో పరిస్థితులను చక్కదిద్దడంలో, శాంతిని పునరుద్ధరించడంలో అధికార బీజేపీ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిరసనగా రాష్ట్రంలో ఆ పార్టీకి మిత్రపక్షం కు
జాతుల మధ్య వైరంతో గత మూడు నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్లో తాజాగా మరోసారి అల్లర్లు చెలరేగాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో బిష్ణుపూర్, చురాచాంద్పూర్ జిల్లాల్లో ఐదుగురు మరణించారు.
గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. మణిపూర్లో (Manipur) ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
మణిపూర్లో మరోసారి హింస (Manipur violence) చెలరేగింది. శుక్రవారం అర్ధరాత్రి బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ముగ్గురు మరణించారు. కుకీ (Kuki) వర్గానికి చెందిన పలు ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి (Houses burnt
రాబోయే ఎన్నికల ముందు ముచ్చటగా మూడో కోరికైన యూసీసీని తప్పనిసరిగా ప్రవేశపెట్టాలనే పట్టుదలతో ప్రధాని మోదీ ఉన్నాడు. ఆ హేయమైన ప్రణాళికను వింటుంటే చాలా ఆశ్చర్యంగానూ, బాధాకరంగానూ ఉన్నది. ఏడ్వ లేక నవ్వు వచ్చే వ
మణిపూర్ అంశంపై చర్చించాల్సిందేనని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మణిపూర్ హింసాకాండంపై చర్చించాలని కోరుతూ బుధవారం లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగాన�
Manipur violence | 1949 అక్టోబర్ 15న భారత్లో అంతర్భాగమైన మణిపూర్, కొన్ని దశాబ్దాల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగి, అనేక పోరాటాల ఫలితంగా 1972లో ఒక రాష్ట్రంగా అవతరించింది. సుమారు 30 వరకూ వివిధ కులాలు, తెగలు ఉన్నా, ముఖ్యం�
మతోన్మాదం వెర్రితలలు వేసి పది లక్షల మంది పైచిలుకు ప్రాణాలను కోల్పోయిన ఉపఖండ విభజన విషాదాన్ని ఎవరైనా మరువగలరా? మరిచిపోతే చేసిన తప్పులే చేస్తూ పోయే దుర్గతి పడుతుందని విజ్ఞులు హెచ్చరించారు. ఇప్పుడు మరోసా�
Om Birla | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon session)పదే వాయిదా పడుతూ ఉండటంపై లోక్ సభ (Lok Sabha) స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు సభా గౌరవానికి అనుగుణంగా ప్రవర్తించే వరకూ తాను సభలో అడుగు పె
Manipur Violence | అల్లర్లు, హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలలకు పైనే ఆ రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త
PM Modi | అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధాని మోదీ ఎంతకైనా తెగిస్తాడని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. ఎన్నికల ముందు బాంబులు పేలొచ్చు లేదా ఎవరైనా ప్రముఖ బీజేపీ నేత హత్య జరగవచ్చు అ�