మణిపూర్లో మరోసారి హింస (Manipur violence) చెలరేగింది. శుక్రవారం అర్ధరాత్రి బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ముగ్గురు మరణించారు. కుకీ (Kuki) వర్గానికి చెందిన పలు ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి (Houses burnt
రాబోయే ఎన్నికల ముందు ముచ్చటగా మూడో కోరికైన యూసీసీని తప్పనిసరిగా ప్రవేశపెట్టాలనే పట్టుదలతో ప్రధాని మోదీ ఉన్నాడు. ఆ హేయమైన ప్రణాళికను వింటుంటే చాలా ఆశ్చర్యంగానూ, బాధాకరంగానూ ఉన్నది. ఏడ్వ లేక నవ్వు వచ్చే వ
మణిపూర్ అంశంపై చర్చించాల్సిందేనని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మణిపూర్ హింసాకాండంపై చర్చించాలని కోరుతూ బుధవారం లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగాన�
Manipur violence | 1949 అక్టోబర్ 15న భారత్లో అంతర్భాగమైన మణిపూర్, కొన్ని దశాబ్దాల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగి, అనేక పోరాటాల ఫలితంగా 1972లో ఒక రాష్ట్రంగా అవతరించింది. సుమారు 30 వరకూ వివిధ కులాలు, తెగలు ఉన్నా, ముఖ్యం�
మతోన్మాదం వెర్రితలలు వేసి పది లక్షల మంది పైచిలుకు ప్రాణాలను కోల్పోయిన ఉపఖండ విభజన విషాదాన్ని ఎవరైనా మరువగలరా? మరిచిపోతే చేసిన తప్పులే చేస్తూ పోయే దుర్గతి పడుతుందని విజ్ఞులు హెచ్చరించారు. ఇప్పుడు మరోసా�
Om Birla | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon session)పదే వాయిదా పడుతూ ఉండటంపై లోక్ సభ (Lok Sabha) స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు సభా గౌరవానికి అనుగుణంగా ప్రవర్తించే వరకూ తాను సభలో అడుగు పె
Manipur Violence | అల్లర్లు, హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలలకు పైనే ఆ రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త
PM Modi | అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధాని మోదీ ఎంతకైనా తెగిస్తాడని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. ఎన్నికల ముందు బాంబులు పేలొచ్చు లేదా ఎవరైనా ప్రముఖ బీజేపీ నేత హత్య జరగవచ్చు అ�
Manipur Violence | మణిపూర్లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మహిళలపై జరుగుతున్న హింస, దారుణ ఘటనలు అసాధారణ పరిణామంగా అభివర్ణించింది.
మణిపూర్ లాంటి కీలక అంశంపై దేశ పౌరులకు విశ్వాసాన్ని కల్పించాల్సిన పార్లమెంట్ మౌనంగా ఉండటం మంచిది కాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు.
మయన్మార్ నుంచి మణిపూర్లోకి వస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తిరిగి ప్రారంభించింది. ఇందుకోసం కేంద్రం ఎన్సీఆర్బీ బృందాన్ని రాష్ర్టానికి పంపుతున్�
మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి అమాయకులైన ప్రజల ప్రాణాలు తీస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నార�
Manipur | జాతుల వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్లో శాంతియుత పరిస్థితులు నెలకొని రాష్ట్రం యథాతథ స్థితికి రావాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను �