Manipur Violence | మణిపూర్లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మహిళలపై జరుగుతున్న హింస, దారుణ ఘటనలు అసాధారణ పరిణామంగా అభివర్ణించింది.
మణిపూర్ లాంటి కీలక అంశంపై దేశ పౌరులకు విశ్వాసాన్ని కల్పించాల్సిన పార్లమెంట్ మౌనంగా ఉండటం మంచిది కాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు.
మయన్మార్ నుంచి మణిపూర్లోకి వస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తిరిగి ప్రారంభించింది. ఇందుకోసం కేంద్రం ఎన్సీఆర్బీ బృందాన్ని రాష్ర్టానికి పంపుతున్�
మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి అమాయకులైన ప్రజల ప్రాణాలు తీస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నార�
Manipur | జాతుల వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్లో శాంతియుత పరిస్థితులు నెలకొని రాష్ట్రం యథాతథ స్థితికి రావాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను �
మణిపూర్లో రగులుకున్న జాతుల చిచ్చు ఇప్పుడు జమ్ముకశ్మీర్కు పాకే పరిస్థితి ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్లో రెండు తెగల మధ్య రాజుకున్న జ్వాల అమాయకులను దహించి వేస్తున్నది.
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో (Manipur) ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనావేయనున్నారు.
PM Modi | మణిపూర్లో జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని మోదీ మౌనం వహించడంపై సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కొన్ని రోజుల క్రితం మిజోరం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేయగా, తాజ
దేశం కోసం ప్రాణం ఒడ్డేందుకు సిద్ధపడి కార్గిల్ యుద్ధంలో శత్రువు శిరస్సును వంచి.. తుంచిన యోధుడు ఇప్పుడు నిట్టూరుస్తున్నాడు. ‘తల్లీ నేను నా దేశాన్ని ప్రాణాలకు తెగించి రక్షించగలిగాను. కానీ, నా దేహ అర్ధభాగమ�
ఇంఫాల్: పొరుగురాష్ట్రం మిజోరంపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ మండిపడ్డారు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరం తంగాను హెచ్చరించారు.
Manipur Violence | ‘రాత్రంతా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. బుల్లెట్ల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. భయంతో నిద్ర పట్టలేదు. రాత్రి నుంచి ఏమీ తినలేదు’ మణిపూర్లో తాజా పరిస్థితి గురించి బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరాంగ్
‘భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం...’ ఈ ప్రతిజ్ఞ దేశంలోని ప్రతీ పౌరుడూ ఏండ్ల తరబడి నిత్యం పఠించిన