మణిపూర్ సంక్షోభం, హింస నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్ష ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లోక్సభలో రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగం ఆద్యంతం పరనింద.. ఆత్మస్తుత�
మణిపూర్లో చోటుచేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించిన ఘటనను మరువకముందే.. మరో అమానుష ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మణిపూర్ అల్లర్లు ప్రారంభమైన మే 3న కుకీ �
Manipur gang rape horror | మణిపూర్లో కుకీ వర్గానికి చెందిన మహిళలపై మే నెలలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకున్న బాధిత మహిళలు ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు. తాజాగా 37 ఏ
No-Confidence Motion | కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion)పై నేడు ప్రధాని మోదీ (Pm Modi) సమాధానం ఇవ్వనున్నారు.
తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానంపై బుధవారం జరిగిన చర్చ సందర్భం�
అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ సందర్భంగా బుధవారం లోక్సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. మణిపూర్ అంశంపై విపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టాయి. ఓవైపు మణిపూర్ హింసతో �
వివాదాస్పద డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లు -2023ను బుధవారం రాజ్యసభలో ఆమోదించారు. మణిపూర్ సమస్యపై విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో మూజువాణీ ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు.
మణిపూర్ అంశంపై సమగ్ర చర్చ జరగాలని తాము కోరుకుంటుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం సభకు వచ్చేందుకు సిద్ధంగా లేరని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు.
Nama Nageshwar Rao | కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది అని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుత
Rahul Gandhi: మణిపూర్లో భారతమాతను హత్య చేశారని కేంద్ర సర్కార్పై రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో ఆయన మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం తాను మణిపూర్కు వెళ్లానని, క�
మణిపూర్లో ఇద్దరూ గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై అత్యాచారం చేసిన సంఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత బయటకు వచ్చింది. బాధిత మహిళలు చెప్పినదాని ప్రకారం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారని, అందుకే రాష్ట్ర ప్రజల పక్షాన బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు పే�
No Confidence Motion: ఇది సంఖ్యా బలానికి చెందిన విషయం కాదు అని, మణిపూర్కు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని, ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేయడం కోసమే తాము తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు కాంగ్రెస�