మణిపూర్లో చెలరేగిన హింసను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అక్కడ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసి ఆదివారానికి 100 రోజులు కావస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచార వ్యాప్తి, వదంతులను అడ్డుకునేంద�
Surgical strikes | మణిపూర్ సమస్య పరిష్కారానికి సర్జికల్ స్ట్రైక్స్ (Surgical strikes) వంటి చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీకి మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నాయకుడు ఎం రామేశ్వర్ సింగ్ పిలుపునిచ
మణిపూర్లో మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వర్గానికి అణచివేత సందేశం పంపేందుకే మూకలు మహిళలపై లైంగిక హింసకు పాల్పడుతుంటాయని అభిప్రాయపడింది.
Rahul Gandhi | ప్రధాని మోదీ (PM Modi) పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) మండుతుంటే ప్రధాని మాత్రం పార్లమెంట్ లో జోకులేస్తూ.. నవ్వుతున్నారని మండ
మణిపూర్ సంక్షోభం, హింస నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్ష ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లోక్సభలో రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగం ఆద్యంతం పరనింద.. ఆత్మస్తుత�
మణిపూర్లో చోటుచేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించిన ఘటనను మరువకముందే.. మరో అమానుష ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మణిపూర్ అల్లర్లు ప్రారంభమైన మే 3న కుకీ �
Manipur gang rape horror | మణిపూర్లో కుకీ వర్గానికి చెందిన మహిళలపై మే నెలలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకున్న బాధిత మహిళలు ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు. తాజాగా 37 ఏ
No-Confidence Motion | కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion)పై నేడు ప్రధాని మోదీ (Pm Modi) సమాధానం ఇవ్వనున్నారు.
తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానంపై బుధవారం జరిగిన చర్చ సందర్భం�
అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ సందర్భంగా బుధవారం లోక్సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. మణిపూర్ అంశంపై విపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టాయి. ఓవైపు మణిపూర్ హింసతో �
వివాదాస్పద డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లు -2023ను బుధవారం రాజ్యసభలో ఆమోదించారు. మణిపూర్ సమస్యపై విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో మూజువాణీ ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు.
మణిపూర్ అంశంపై సమగ్ర చర్చ జరగాలని తాము కోరుకుంటుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం సభకు వచ్చేందుకు సిద్ధంగా లేరని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు.