మణిపూర్లో కేంద్ర భద్రతా బలగాల తీరు వివాదాస్పదంగా మారింది. టెంగ్నోపాల్ జిల్లాలో భద్రతా బలగాల ‘అవాంఛిత కాల్పుల’కు ముగ్గురు అమాయక పౌరులు చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
సహజ సంపద, వనరుల లూటీ చేయాలనే కార్పొరేట్ దురాశకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాజకీయ అండదండలే మణిపూర్ జాతుల మధ్య ఘర్షణలకు ప్రధాన కారణమని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత, జాత�
మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం తెంగ్నోపాల్ జిల్లాలోని పల్లెల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందగా, 50 మంది గాయపడినట్టు అధికారులు ప్రకటించారు.
మణిపూర్లో బుధవారం మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగగ్చావో ఇఖాయ్లో భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో 40 మందికి పైగా ఆందోళనకారులకు గాయాలయ్యాయి.
Manipur Protests | బీజేపీ పాలిత మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీస్ కర్ఫ్యూను నిరసనకారులు లెక్కచేయలేదు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. (Manipur Protests) ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంద�
మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనల మీడియా కవరేజిపై సీఎం బీరేన్ సింగ్ చేసిన ప్రకటనలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. దీనికి సంబంధించి గిల్డ్ అధ్యక్షుడు, మరో ముగ్గ�
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్, హర్యానాలా దేశం మారకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో ఆయన మా�
Manipur: ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) అధ్యక్షుడితో పాటు మరో ముగ్గురు సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ తెలిపారు. రాష్ట్రంలో అల్లర్లను రెచ్చగొట్టేందుకు వాళ్లు ప్ర
MK Stalin | కేంద్రంలోని మోదీ సర్కార్పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రజలను దారుణంగా మోసం చేసిందని ఆరో�
కొన్ని నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఇంకా పరిస్థితులు సద్దుమణగడం లేదు. ఇంఫాల్లోని న్యూ లాంబూలానేలో కుకీ తెగకు చెందిన మిగిలిన 10 కుటుంబాలను ప్రభుత్వం అక్కడి నుంచి తరలించి�
మునుపెన్నడూ చూడనటువంటి పరిస్థితి మణిపూర్లో నెలకొన్నదని అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ పీసీ నాయర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమ ఆయుధాల వాడకం పెద్ద ఎత్తున ఉందని, హిం�
మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. కాగా, బుధవారం ఇరు మిలిటెంట్ వర్గాల మధ్య జరిగిన వేర్వేరు ఘటనల్లో గాయపడ్డ ఇద్దరు గు�
మణిపూర్లో తాజాగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలోని నరైన్సెన్లో మంగళవారం రెండు మిలిటెంట్ వర్గాలు భారీ స్థాయిలో కాల్పులు జరుపుకున్నాయి.