మణిపూర్లో దారుణా లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక ఆర్మీ జవాన్ మృతదేహాన్ని ఇం ఫాల్ తూర్పు జిల్లాలోని ఖునింగ్టెక్ గ్రామంలో పోలీసులు ఆదివారం కనుగొన్నారు.
మణిపూర్లో హింసాకాండ కొనసాగుతున్నది. బుధవారం చురాచంద్పూర్ జిల్లాలో దుండగుల కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మంగళవారం కాంగ్పోంగ్పీ జిల్లాలో ముగ్గురు గిరిజను�
Earthquake | భూ ప్రకంపణలతో అండమాన్ (Andaman) దీవులు, మణిపూర్లోని (Manipur) ఉక్రుల్ వణికిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున 3.39 గంటలకు అండమాన్ సముద్ర తీరంలో (Andaman Sea) భూమి కంపించింది (Earthquake).
Assam | అసోంలోని జోరాబత్ ఏరియాలో ఆదివారం రాత్రి గువహటి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 2.5 కిలోల హెరాయిన్ పట్టుబడింది. మొత్తం 198 సబ్సు బాక్సుల్లో హెరాయిన్ తరలిస్తున్నట్లు పోలీ
మణిపూర్లో కేంద్ర భద్రతా బలగాల తీరు వివాదాస్పదంగా మారింది. టెంగ్నోపాల్ జిల్లాలో భద్రతా బలగాల ‘అవాంఛిత కాల్పుల’కు ముగ్గురు అమాయక పౌరులు చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
సహజ సంపద, వనరుల లూటీ చేయాలనే కార్పొరేట్ దురాశకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాజకీయ అండదండలే మణిపూర్ జాతుల మధ్య ఘర్షణలకు ప్రధాన కారణమని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత, జాత�
మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం తెంగ్నోపాల్ జిల్లాలోని పల్లెల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందగా, 50 మంది గాయపడినట్టు అధికారులు ప్రకటించారు.
మణిపూర్లో బుధవారం మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగగ్చావో ఇఖాయ్లో భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో 40 మందికి పైగా ఆందోళనకారులకు గాయాలయ్యాయి.
Manipur Protests | బీజేపీ పాలిత మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీస్ కర్ఫ్యూను నిరసనకారులు లెక్కచేయలేదు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. (Manipur Protests) ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంద�
మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనల మీడియా కవరేజిపై సీఎం బీరేన్ సింగ్ చేసిన ప్రకటనలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. దీనికి సంబంధించి గిల్డ్ అధ్యక్షుడు, మరో ముగ్గ�
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్, హర్యానాలా దేశం మారకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో ఆయన మా�