హింసాత్మక వీడియోల వ్యాప్తిని అడ్డుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. హింసాత్మక ఘటనలు, ఆస్తుల విధ్వంసానికి సంబంధించిన వీడియోలను షేర్ చేసేవారి పట్ల చట్ట ప్రకారం �
మణిపూర్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దుండగుల గుంపు కుకీ సామాజికవర్గానికి చెందిన యువకుడ్ని సజీవ దహనం చేసింది. దీనికంటే ముందు అతడ్ని తీవ్రంగా కొట్టి..గాయపర్చినట్టు తెలిసింది.
Manipur Students Killing | మణిపూర్లో ఇద్దరు విద్యార్థులను దారుణంగా చంపిన కేసులో (Manipur Students Killing) నలుగురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
BJP | ప్రజా సమస్యలను గాలికొదిలేసి కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీకి దేశవ్యాప్తంగా ఇంటాబయటా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటు ప్రజల నుంచి.. అటు సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న�
రాజధాని ఇంఫాల్ సరిహద్దులోని సీఎం ఎన్ బీరేన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై గురువారం రాత్రి ఓ గుంపు దాడికి ప్రయత్నించింది. భద్రతా బలగాలు గాల్లోకి తుపాకీ కాల్పులు జరపటంతో దుండగుల గుంపు అక్కడ్నుంచి వెళ్లిపోయ
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడ్నెళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఇద్దరు విద్యార్థులను సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేసి, హత్య చేసిన విషయం తాజాగా బయటకు వచ్చిన విషయం
Jairam Ramesh | ప్రధాని మోదీ (Pm Modi)పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పర్యటించేందుకు మోదీకి సమయం దొ
మణిపూర్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడ్నెళ్ల క్రితం కనిపించకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురయ్యారు. వారి మృతదేహాల ఫొటోలు ప్రసుత్తం సామాజిక మాధ్యమాల్లో వైరల్గ
Manipur Students: మణిపూర్లో మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు శవమై తేలారు. జూలైలో ఆచూకీలేకుండా పోయిన ఇద్దరు విద్యార్థుల ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఇద్దరి మృతదేహాలను ఇంకా గుర�
Manipur Violence | నాలుగు నెలలకు పైగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence) లో తాజాగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు (Internet restored).
Violence In Manipur | బీజేపీ పాలిత మణిపూర్లో మళ్లీ హింస రాజుకున్నది. (Violence In Manipur ) గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ సంఘ�