రాజధాని ఇంఫాల్ సరిహద్దులోని సీఎం ఎన్ బీరేన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై గురువారం రాత్రి ఓ గుంపు దాడికి ప్రయత్నించింది. భద్రతా బలగాలు గాల్లోకి తుపాకీ కాల్పులు జరపటంతో దుండగుల గుంపు అక్కడ్నుంచి వెళ్లిపోయ
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడ్నెళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఇద్దరు విద్యార్థులను సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేసి, హత్య చేసిన విషయం తాజాగా బయటకు వచ్చిన విషయం
Jairam Ramesh | ప్రధాని మోదీ (Pm Modi)పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పర్యటించేందుకు మోదీకి సమయం దొ
మణిపూర్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడ్నెళ్ల క్రితం కనిపించకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురయ్యారు. వారి మృతదేహాల ఫొటోలు ప్రసుత్తం సామాజిక మాధ్యమాల్లో వైరల్గ
Manipur Students: మణిపూర్లో మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు శవమై తేలారు. జూలైలో ఆచూకీలేకుండా పోయిన ఇద్దరు విద్యార్థుల ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఇద్దరి మృతదేహాలను ఇంకా గుర�
Manipur Violence | నాలుగు నెలలకు పైగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence) లో తాజాగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు (Internet restored).
Violence In Manipur | బీజేపీ పాలిత మణిపూర్లో మళ్లీ హింస రాజుకున్నది. (Violence In Manipur ) గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ సంఘ�
మణిపూర్లో దారుణా లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక ఆర్మీ జవాన్ మృతదేహాన్ని ఇం ఫాల్ తూర్పు జిల్లాలోని ఖునింగ్టెక్ గ్రామంలో పోలీసులు ఆదివారం కనుగొన్నారు.
మణిపూర్లో హింసాకాండ కొనసాగుతున్నది. బుధవారం చురాచంద్పూర్ జిల్లాలో దుండగుల కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మంగళవారం కాంగ్పోంగ్పీ జిల్లాలో ముగ్గురు గిరిజను�
Earthquake | భూ ప్రకంపణలతో అండమాన్ (Andaman) దీవులు, మణిపూర్లోని (Manipur) ఉక్రుల్ వణికిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున 3.39 గంటలకు అండమాన్ సముద్ర తీరంలో (Andaman Sea) భూమి కంపించింది (Earthquake).
Assam | అసోంలోని జోరాబత్ ఏరియాలో ఆదివారం రాత్రి గువహటి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 2.5 కిలోల హెరాయిన్ పట్టుబడింది. మొత్తం 198 సబ్సు బాక్సుల్లో హెరాయిన్ తరలిస్తున్నట్లు పోలీ