Randeep Hooda | ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా (Randeep Hooda) ఓ ఇంటివాడయ్యాడు. మోడల్, నటి లిన్ లైస్రామ్ (Lin Laishram)ను ఆయన ప్రేమ వివాహం (Wedding) చేసుకున్నాడు.
Manipur insurgent group UNLF | మణిపూర్లోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్), (Manipur insurgent group UNLF) కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆరు దశాబ్దాలుగా కొనసాగిన సాయుధ ఉద్యమానిక�
ఇంఫాల్ లోయ కేంద్రంగా పనిచేసే ఓ తిరుగుబాటు గ్రూపుతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదని, త్వరలో వారితో ఒక శాంతి ఒప్పందం చేసుకొంటామని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఆదివారం వెల్లడించారు.
Separate Administration Demand | తమ డిమాండ్లు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల మణిపూర్లోని గిరిజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. లేని పక్షంలో ప్రత్యేక స్వీయ పరిపాలన ఏర్పాటు చేసుకుంటామని కేంద్రానికి అల్టిమేటమ�
Manipur | మణిపూర్ లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న తొమ్మిది మైతీ తీవ్రవాద సంస్థలు, వాటి అనుబంధ విభాగాలపై ఐదేండ్ల పాటు నిషేధం పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నది.
Manipur | మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని నవంబర్ 13వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించి�
మణిపూర్ రాజధాని ఇంఫాల్, దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. మైబమ్ అవినాష్ (16), నింగ్తౌజమ్ ఆంథోనీ (19) అనే ఇద్దరు టీనేజర్లు ఆదివారం అదృశ్యమవడంతో మూడు ప్రముఖ ఉన్నత పాఠశాలల వ�
అల్లర్లతో అట్టుకుతున్న మణిపూర్లో మరోసారి వాతావరణం వేడెక్కింది. మైతీ తెగ నాయకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఆయన తృటిలో తప్పించుకున్నారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) మరోసారి ఉద్రితక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ అధికారి హత్యపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. తమకు తుపాకులు (Arms), ఆయుధాలు (Ammunition) అప్పగించాలంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తతలు రేగాయి. ముఖ్యమంత్రి బీరేన్సింగ్ నివాసానికి సమీపంలోని పోలీస్ స్టేషన్ను ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు.
మణిపూర్లోని మోరేలో హెలిప్యాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారిని అనుమానిత తిరుగుబాటుదారులు కాల్చిచంపారని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది.