Gunfire in Manipur | మణిపూర్ మళ్లీ కాల్పుల మోతతో దద్ధరిల్లింది. సోమవారం భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. (Gunfire in Manipur) మణిపూర్లోని సరిహద్దు పట్టణమైన మోరేలో ఈ సంఘటన జరిగింది.
Manipur: మణిపూర్లో జరిగిన కాల్పుల్లో ఏడు మంది సెక్యూర్టీ సిబ్బంది గాయపడ్డారు. మిలిటెంట్లతో జరిగిన ఫైరింగ్లో నలుగురు పోలీసు కమాండోలు, ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మణిపూర్ల�
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. తౌబాల్ జిల్లాల్లోని లిలోంగ్ ఏరియాలో సోమవారం గుర్తుతెలియని కొందరు సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.
మరో రెండు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2023 ఏడాదికి వీడ్కోలు పలుకుతున్నాం. భారత్కు ఈ ఏడాది ఎన్నో తీపి.. చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది.
దేశంలో అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నా వాహనాలు నడిపే విషయంలో మాత్రం ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉన్నది. దేశంలోని మహిళల్లో కేవలం 6.8 శాతం మందికే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నా
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ ఘర్షణలు రేగాయి. సోమవారం రెండు మిలిటెంట్ గ్రూపులు పరస్పరం కాల్పులకు తెగబడ్డాయి. టెంగ్నోపాల్ జిల్లాలో ఇరు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో 13 మంది మిలిటెంట్లు చనిపోయారని జిల
Manipur violence | మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. టెంగ్నౌపాల్ జిల్లా సైబాల్ సమీపంలోని లీతూ గ్రామంలో రెండు తెగలకు చెందిన జనం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. తుపాకులతో కాల్చ�
Randeep Hooda | ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా (Randeep Hooda) ఓ ఇంటివాడయ్యాడు. మోడల్, నటి లిన్ లైస్రామ్ (Lin Laishram)ను ఆయన ప్రేమ వివాహం (Wedding) చేసుకున్నాడు.
Manipur insurgent group UNLF | మణిపూర్లోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్), (Manipur insurgent group UNLF) కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆరు దశాబ్దాలుగా కొనసాగిన సాయుధ ఉద్యమానిక�
ఇంఫాల్ లోయ కేంద్రంగా పనిచేసే ఓ తిరుగుబాటు గ్రూపుతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదని, త్వరలో వారితో ఒక శాంతి ఒప్పందం చేసుకొంటామని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఆదివారం వెల్లడించారు.
Separate Administration Demand | తమ డిమాండ్లు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల మణిపూర్లోని గిరిజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. లేని పక్షంలో ప్రత్యేక స్వీయ పరిపాలన ఏర్పాటు చేసుకుంటామని కేంద్రానికి అల్టిమేటమ�