కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రకు ముందు ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత మురళి దియోర కుమారుడు మిలింద్ దియోర (Milind Deora) కాంగ్రెస్కు రాజీనామా చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆయన యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.
CM Revanth Reddy: మణిపూర్లో రేపు ప్రారంభంకానున్న భారత్ జోడో న్యాయ యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో రేపటి నుంచి న్యాయ యాత్ర ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఆదివా
Manipur | మణిపూర్లో (Manipur) హింస ఆగడం లేదు. తాజాగా తండ్రీకొడుకులతో సహా నలుగురిని హత్య చేశారు. అనుమానిత మిలిటెంట్లు వారిని చంపినట్లు పోలీసులు తెలిపారు. సెర్చ్ సందర్భంగా నలుగురు వ్యక్తుల మృతదేహాలు కనిపించాయని చె�
fuel leak | జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో తాజాగా ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పవర్ స్టేషన్ (power station) నుంచి భారీగా ఇంధనం లీకైంది (Heavy fuel leak).
Gunfire in Manipur | మణిపూర్ మళ్లీ కాల్పుల మోతతో దద్ధరిల్లింది. సోమవారం భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. (Gunfire in Manipur) మణిపూర్లోని సరిహద్దు పట్టణమైన మోరేలో ఈ సంఘటన జరిగింది.
Manipur: మణిపూర్లో జరిగిన కాల్పుల్లో ఏడు మంది సెక్యూర్టీ సిబ్బంది గాయపడ్డారు. మిలిటెంట్లతో జరిగిన ఫైరింగ్లో నలుగురు పోలీసు కమాండోలు, ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మణిపూర్ల�
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. తౌబాల్ జిల్లాల్లోని లిలోంగ్ ఏరియాలో సోమవారం గుర్తుతెలియని కొందరు సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.
మరో రెండు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2023 ఏడాదికి వీడ్కోలు పలుకుతున్నాం. భారత్కు ఈ ఏడాది ఎన్నో తీపి.. చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది.
దేశంలో అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నా వాహనాలు నడిపే విషయంలో మాత్రం ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉన్నది. దేశంలోని మహిళల్లో కేవలం 6.8 శాతం మందికే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నా
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ ఘర్షణలు రేగాయి. సోమవారం రెండు మిలిటెంట్ గ్రూపులు పరస్పరం కాల్పులకు తెగబడ్డాయి. టెంగ్నోపాల్ జిల్లాలో ఇరు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో 13 మంది మిలిటెంట్లు చనిపోయారని జిల
Manipur violence | మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. టెంగ్నౌపాల్ జిల్లా సైబాల్ సమీపంలోని లీతూ గ్రామంలో రెండు తెగలకు చెందిన జనం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. తుపాకులతో కాల్చ�
Randeep Hooda | ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడా (Randeep Hooda) ఓ ఇంటివాడయ్యాడు. మోడల్, నటి లిన్ లైస్రామ్ (Lin Laishram)ను ఆయన ప్రేమ వివాహం (Wedding) చేసుకున్నాడు.