ఈశాన్య రాష్ర్టాలు భారత్లో ఎప్పటికీ ప్రత్యేకమే. పేరుకు ఎనిమిది రాష్ర్టాలు ఉన్నప్పటికీ.. లోక్సభలో ఉండే సీట్ల సంఖ్య కేవలం 25 మాత్రమే. ఒక్క అస్సాంలోనే 14 స్థానాలు ఉంటాయి. కాంగ్రెస్ కంచుకోటగా ఉండే ఈశాన్య రీజి
మణిపూర్లోని తూర్పు ఇంఫాల్ జిల్లాలో శనివారం రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం, కాంగ్పోక్పి జిల్లా సరిహద్దుల్లో ఈ ఘర్షణ జరిగింది.
Manipur | మణిపూర్లో (Manipur) రెండు జాతుల మధ్య చెలరేగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనల వల్ల సుమారు 50 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. సహాయ శిబిరాల్లో ఉన్న సుమారు 24 వేల మందికిపైగా ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయ
ఏడు విడతల్లో నిర్వహించే లోక్సభ స్థానాలను మొత్తం లెక్కిస్తే 544 సీట్లు వస్తున్నాయి. దేశంలో ఉన్నది 543 లోక్సభ స్థానాలే అయితే 544 స్థానాలకు షెడ్యూల్ ఎందుకు ప్రకటించారనే ప్రశ్న తలెత్తింది.
Lok Sabha Elections 2024 | హింసాత్మక సంఘటనలతో రగులుతున్న మణిపూర్లో లోక్సభ ఎన్నికల నిర్వహణ గురించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ మాట్లాడారు. శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలు అక్కడి నుంచే ఓటు వేసేందుకు అను
PM Modi | మణిపూర్లో ఉన్న మైతేయి, కుకీ తెగల మధ్య నెలకొన్న ఘర్షణలు కాస్తా ఏడాదికాలంగా నానాటికీ తీవ్రమవుతున్నాయి. అక్కడ ఇంటర్నెట్పై నిషేధంతో పాటు పౌరహక్కులను అణిచివేస్తున్నదని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల
మణిపూర్లో ఓ ఆర్మీ అధికారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. తౌబాల్ జిల్లాకు చెందిన ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ కొన్సం ఖేడా సింగ్ తన ఇంట్లో ఉండగా శుక్రవారం ఉదయం కొందరు కిడ్నాప్ చేసి వా
Kidnapp | తెగల మధ్య అల్లర్లతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్ (Manipur) లో మరో ఆర్మీ అధికారి కిడ్నాప్ అయ్యారు. ఆగంతకులు ఆయనను తన ఇంటి నుంచే అహపరించుకుని పోయారు. గత మే నెలలో మణిపూర్లో హింసాకాండ చెలరేగినప్పటి నుంచి ఇ
మణిపూర్ రాష్ట్రంలో కొందరు దుండగులు అదనపు ఎస్పీపై దాడి చేసి కిడ్నాప్నకు పాల్పడటంపై మణిపూర్ పోలీస్ కమాండోలు వినూత్నంగా నిరసన తెలిపారు. సుమారు వెయ్యి మంది కమాండోలు బుధవారం ఆయుధాలను విడిచిపెట్టి విధు�
Manipur: మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. దీంతో ఇంపాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ దళాల్ని మోహరించారు. మైతీ తెగలకు చెందిన ఆరంబాయ్ టెంగోల్ అనే క్యాడర్ ఓ సీనియర్ పోలీసు అధికారిని అపహ
Manipur | గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) తాజాగా బాంబు పేలుడు (bomb blast)తో దద్దరిల్లింది.
కుకీ, మైతీ తెగల మధ్య అలర్లతో అతలాకుతలమైన మణిపూర్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.