మణిపూర్లో మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణతో చెలరేగిన హింసాకాండకు శుక్రవారంతో ఏడాది గడిచింది. గత ఏడాది మే 3న ప్రారంభమైన ఈ హింసతో రాష్ట్రప్రజలు రెండుగా చీలిపోయారు.
Manipur | మహిళా నిరసనకారులను చెదరగొట్టేందుకు సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ మహిళలు వెనక్కి తగ్గలేదు. తమ వర్గానికి చెందిన పురుషులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
KTR | ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ట్వీట్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.
మణిపూర్లో మరోసారి రీపోలింగ్ (Repolling) జరుగనుంది. ఔటర్ మణిపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 30న రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్వహించింది.
మణిపూర్లోని ఇన్నర్ మణిపూర్ (Manipur) పార్లమెంట్ స్థానంలో రీపోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. లోక్సభ తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న జరిగిన పోలింగ్లో.. ఇన్నర్ మణిపూర్లోని 11 పోలింగ్ కేంద్రాల్లో హింస�
లోక్సభ సార్వత్రిక ఎన్నికల మొదటి అంకం శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. చెదురుమదురు ఘటనలు, కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఈశాన్య రాష్ర్టాలు భారత్లో ఎప్పటికీ ప్రత్యేకమే. పేరుకు ఎనిమిది రాష్ర్టాలు ఉన్నప్పటికీ.. లోక్సభలో ఉండే సీట్ల సంఖ్య కేవలం 25 మాత్రమే. ఒక్క అస్సాంలోనే 14 స్థానాలు ఉంటాయి. కాంగ్రెస్ కంచుకోటగా ఉండే ఈశాన్య రీజి
మణిపూర్లోని తూర్పు ఇంఫాల్ జిల్లాలో శనివారం రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం, కాంగ్పోక్పి జిల్లా సరిహద్దుల్లో ఈ ఘర్షణ జరిగింది.
Manipur | మణిపూర్లో (Manipur) రెండు జాతుల మధ్య చెలరేగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనల వల్ల సుమారు 50 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. సహాయ శిబిరాల్లో ఉన్న సుమారు 24 వేల మందికిపైగా ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయ
ఏడు విడతల్లో నిర్వహించే లోక్సభ స్థానాలను మొత్తం లెక్కిస్తే 544 సీట్లు వస్తున్నాయి. దేశంలో ఉన్నది 543 లోక్సభ స్థానాలే అయితే 544 స్థానాలకు షెడ్యూల్ ఎందుకు ప్రకటించారనే ప్రశ్న తలెత్తింది.
Lok Sabha Elections 2024 | హింసాత్మక సంఘటనలతో రగులుతున్న మణిపూర్లో లోక్సభ ఎన్నికల నిర్వహణ గురించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ మాట్లాడారు. శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలు అక్కడి నుంచే ఓటు వేసేందుకు అను
PM Modi | మణిపూర్లో ఉన్న మైతేయి, కుకీ తెగల మధ్య నెలకొన్న ఘర్షణలు కాస్తా ఏడాదికాలంగా నానాటికీ తీవ్రమవుతున్నాయి. అక్కడ ఇంటర్నెట్పై నిషేధంతో పాటు పౌరహక్కులను అణిచివేస్తున్నదని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల