Lok Sabha Elections 2024 | హింసాత్మక సంఘటనలతో రగులుతున్న మణిపూర్లో లోక్సభ ఎన్నికల నిర్వహణ గురించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ మాట్లాడారు. శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలు అక్కడి నుంచే ఓటు వేసేందుకు అను
PM Modi | మణిపూర్లో ఉన్న మైతేయి, కుకీ తెగల మధ్య నెలకొన్న ఘర్షణలు కాస్తా ఏడాదికాలంగా నానాటికీ తీవ్రమవుతున్నాయి. అక్కడ ఇంటర్నెట్పై నిషేధంతో పాటు పౌరహక్కులను అణిచివేస్తున్నదని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల
మణిపూర్లో ఓ ఆర్మీ అధికారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. తౌబాల్ జిల్లాకు చెందిన ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ కొన్సం ఖేడా సింగ్ తన ఇంట్లో ఉండగా శుక్రవారం ఉదయం కొందరు కిడ్నాప్ చేసి వా
Kidnapp | తెగల మధ్య అల్లర్లతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్ (Manipur) లో మరో ఆర్మీ అధికారి కిడ్నాప్ అయ్యారు. ఆగంతకులు ఆయనను తన ఇంటి నుంచే అహపరించుకుని పోయారు. గత మే నెలలో మణిపూర్లో హింసాకాండ చెలరేగినప్పటి నుంచి ఇ
మణిపూర్ రాష్ట్రంలో కొందరు దుండగులు అదనపు ఎస్పీపై దాడి చేసి కిడ్నాప్నకు పాల్పడటంపై మణిపూర్ పోలీస్ కమాండోలు వినూత్నంగా నిరసన తెలిపారు. సుమారు వెయ్యి మంది కమాండోలు బుధవారం ఆయుధాలను విడిచిపెట్టి విధు�
Manipur: మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. దీంతో ఇంపాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ దళాల్ని మోహరించారు. మైతీ తెగలకు చెందిన ఆరంబాయ్ టెంగోల్ అనే క్యాడర్ ఓ సీనియర్ పోలీసు అధికారిని అపహ
Manipur | గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) తాజాగా బాంబు పేలుడు (bomb blast)తో దద్దరిల్లింది.
కుకీ, మైతీ తెగల మధ్య అలర్లతో అతలాకుతలమైన మణిపూర్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
మణిపూర్లో హింస కొనసాగుతున్నది. మంగళవారం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కౌట్రక్ గ్రామంలో రెండు బృందాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మరొకరు కనిపించకుండా పోయారు. ఈ ఘటనలో బీజేపీ యువ మోర్చా మాజీ అధ్య
jawan fires at colleagues | ఒక జవాన్ సహోద్యోగులపై గన్తో కాల్పులు జరిపాడు. (jawan fires at colleagues ) ఆ తర్వాత తనను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఆరుగులు జవాన్లు గాయపడ్డారు. మణిపూర్లో ఈ సంఘటన జరిగింది.
మణిపూర్లో హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. గురువారం బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన తుపాకీ కాల్పుల ఘటనలో మరో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలు, హింస కొనసాగుతున్నాయ�
మణిపూర్లో (Manipur) వరుసగా హింసాత్మక ఘటనలు (Violence) చోటుచేసుకుంటున్నాయి. బుధవారం తెంగ్నోపాల్ జిల్లాలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసు కమాండోలు మరణించిన విషయం తెలిసిందే.
మణిపూర్లో మళ్లీ అశాంతి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెంగ్నోపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాల తాత్కాలిక పోస్ట్పై మిలిటెంట్లు దాడులు చేశారు. కుకీ మిలిటెంట్లుగా భావిస్తున్న వారు చేస�