Manipur | గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) తాజాగా బాంబు పేలుడు (bomb blast)తో దద్దరిల్లింది.
కుకీ, మైతీ తెగల మధ్య అలర్లతో అతలాకుతలమైన మణిపూర్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
మణిపూర్లో హింస కొనసాగుతున్నది. మంగళవారం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కౌట్రక్ గ్రామంలో రెండు బృందాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మరొకరు కనిపించకుండా పోయారు. ఈ ఘటనలో బీజేపీ యువ మోర్చా మాజీ అధ్య
jawan fires at colleagues | ఒక జవాన్ సహోద్యోగులపై గన్తో కాల్పులు జరిపాడు. (jawan fires at colleagues ) ఆ తర్వాత తనను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఆరుగులు జవాన్లు గాయపడ్డారు. మణిపూర్లో ఈ సంఘటన జరిగింది.
మణిపూర్లో హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. గురువారం బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన తుపాకీ కాల్పుల ఘటనలో మరో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలు, హింస కొనసాగుతున్నాయ�
మణిపూర్లో (Manipur) వరుసగా హింసాత్మక ఘటనలు (Violence) చోటుచేసుకుంటున్నాయి. బుధవారం తెంగ్నోపాల్ జిల్లాలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసు కమాండోలు మరణించిన విషయం తెలిసిందే.
మణిపూర్లో మళ్లీ అశాంతి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెంగ్నోపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాల తాత్కాలిక పోస్ట్పై మిలిటెంట్లు దాడులు చేశారు. కుకీ మిలిటెంట్లుగా భావిస్తున్న వారు చేస�
Jodo Nyay Yatra | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. సోమవారం కళాపహర్, కంగ్పోప్కి నుంచి రెండో రోజు యాత్ర మొదలైంది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 100 నియోజకవర్గా�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రకు ముందు ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత మురళి దియోర కుమారుడు మిలింద్ దియోర (Milind Deora) కాంగ్రెస్కు రాజీనామా చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో యాత్రకు సిద్ధమయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆయన యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.
CM Revanth Reddy: మణిపూర్లో రేపు ప్రారంభంకానున్న భారత్ జోడో న్యాయ యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో రేపటి నుంచి న్యాయ యాత్ర ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఆదివా
Manipur | మణిపూర్లో (Manipur) హింస ఆగడం లేదు. తాజాగా తండ్రీకొడుకులతో సహా నలుగురిని హత్య చేశారు. అనుమానిత మిలిటెంట్లు వారిని చంపినట్లు పోలీసులు తెలిపారు. సెర్చ్ సందర్భంగా నలుగురు వ్యక్తుల మృతదేహాలు కనిపించాయని చె�
fuel leak | జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో తాజాగా ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పవర్ స్టేషన్ (power station) నుంచి భారీగా ఇంధనం లీకైంది (Heavy fuel leak).