ఇంఫాల్: మణిపూర్లోని తూర్పు ఇంఫాల్ జిల్లాలో శనివారం రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాంగ్పోక్పి జిల్లా సరిహద్దుల్లో ఈ ఘర్షణ జరిగింది.
మృ తులను గుర్తించవలసి ఉంది. పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్ర, రా ష్ట్ర బలగాలను సంఘటన స్థలానికి తరలించారు. తెంగ్నౌపాల్ జిల్లాలో శుక్రవారం గ్రామ వాలంటీర్లు, గు ర్తు తెలియని సాయుధుల మధ్య జ రిగిన ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు.ఏడాదిగా జాతుల మధ్య ఘ ర్షణల్లో 219 మంది మరణించారు.