Brij Bhushan | మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్న రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడు కాన్వాయ్లోని కారు ఒక బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకు
మణిపూర్లోని తూర్పు ఇంఫాల్ జిల్లాలో శనివారం రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం, కాంగ్పోక్పి జిల్లా సరిహద్దుల్లో ఈ ఘర్షణ జరిగింది.
న్యూఢిల్లీ: సహ ఉద్యోగులపై ఒక పోలీస్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు పోలీసులు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఈ సంఘటన జరిగింది. హైదర్పూర్ ప్రాంతంలో�
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మొహర్రం ఉరేగింపు సందర్భంగా బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడేండ్ల బాలిక, 20 ఏండ్ల వ్యక్తి ఉన్నట్లు పాక్ పోలీసులు తెలిపారు. గాయపడిన వ�