Manipur: ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) అధ్యక్షుడితో పాటు మరో ముగ్గురు సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ తెలిపారు. రాష్ట్రంలో అల్లర్లను రెచ్చగొట్టేందుకు వాళ్లు ప్ర
MK Stalin | కేంద్రంలోని మోదీ సర్కార్పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ప్రజలను దారుణంగా మోసం చేసిందని ఆరో�
కొన్ని నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఇంకా పరిస్థితులు సద్దుమణగడం లేదు. ఇంఫాల్లోని న్యూ లాంబూలానేలో కుకీ తెగకు చెందిన మిగిలిన 10 కుటుంబాలను ప్రభుత్వం అక్కడి నుంచి తరలించి�
మునుపెన్నడూ చూడనటువంటి పరిస్థితి మణిపూర్లో నెలకొన్నదని అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ పీసీ నాయర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమ ఆయుధాల వాడకం పెద్ద ఎత్తున ఉందని, హిం�
మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. కాగా, బుధవారం ఇరు మిలిటెంట్ వర్గాల మధ్య జరిగిన వేర్వేరు ఘటనల్లో గాయపడ్డ ఇద్దరు గు�
మణిపూర్లో తాజాగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలోని నరైన్సెన్లో మంగళవారం రెండు మిలిటెంట్ వర్గాలు భారీ స్థాయిలో కాల్పులు జరుపుకున్నాయి.
మణిపూర్లో హింసాకాండ కొనసాగుతున్నది. రాజధాని ఇంఫాల్ నడిబొడ్డున న్యూ లాంబులేన్ వద్ద దుండగులు మూడు ఇండ్లకు నిప్పు పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలాన�
ప్రస్తుతం మణిపూర్లో (Manipur) జరుగుతున్న అన్ని పరిణామాలకు కాంగ్రెస్ (Congress) పార్టీయే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (N Biren Singh) విమర్శించారు. రాష్ట్రంలో హింసను (Manipur Violence) సృష్టించింది ఆ పార్టీయేనని ఆరోపి
హింస, అల్లర్లతో అట్టుడుకిన మణిపూర్లో రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయి. హింసాకాండపై చర్చించడానికి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసుకు గవర్నర్ అనసూ�
మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే.. ఆ రాష్ట్రంలో జీ20 సదస్సు నిర్వహించాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. మణిపూర్లో సాధారణ �
మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉక్రుల్ జిల్లాలో కుకీలు నివసించే కుకీ తోవాయ్ గ్రామంపై శుక్రవారం తెల్లవారుజామున సాయుధ దుండగులు భారీ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గ్రామానికి కాపలాగా ఉన్న ము
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur )లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. నోనీ ( Noney ) జిల్లాలో కురిసిన వర్షానికి భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Manipur | మూడు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur )లో కాస్త శాంతి నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాల్లో (Independence Day) ఈశాన్య రాష్ట్రం ఓ ప్రత్యేకతను చా�
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో (Red Fort) జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొన్నారు. కోట బురుజుపై జాతీయ జెండాను ఆవిష్కరించ