మణిపూర్లో హింసాకాండ కొనసాగుతున్నది. రాజధాని ఇంఫాల్ నడిబొడ్డున న్యూ లాంబులేన్ వద్ద దుండగులు మూడు ఇండ్లకు నిప్పు పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలాన�
ప్రస్తుతం మణిపూర్లో (Manipur) జరుగుతున్న అన్ని పరిణామాలకు కాంగ్రెస్ (Congress) పార్టీయే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (N Biren Singh) విమర్శించారు. రాష్ట్రంలో హింసను (Manipur Violence) సృష్టించింది ఆ పార్టీయేనని ఆరోపి
హింస, అల్లర్లతో అట్టుడుకిన మణిపూర్లో రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయి. హింసాకాండపై చర్చించడానికి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసుకు గవర్నర్ అనసూ�
మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే.. ఆ రాష్ట్రంలో జీ20 సదస్సు నిర్వహించాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. మణిపూర్లో సాధారణ �
మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉక్రుల్ జిల్లాలో కుకీలు నివసించే కుకీ తోవాయ్ గ్రామంపై శుక్రవారం తెల్లవారుజామున సాయుధ దుండగులు భారీ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గ్రామానికి కాపలాగా ఉన్న ము
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur )లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. నోనీ ( Noney ) జిల్లాలో కురిసిన వర్షానికి భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Manipur | మూడు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur )లో కాస్త శాంతి నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాల్లో (Independence Day) ఈశాన్య రాష్ట్రం ఓ ప్రత్యేకతను చా�
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో (Red Fort) జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొన్నారు. కోట బురుజుపై జాతీయ జెండాను ఆవిష్కరించ
మణిపూర్లో చెలరేగిన హింసను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అక్కడ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసి ఆదివారానికి 100 రోజులు కావస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచార వ్యాప్తి, వదంతులను అడ్డుకునేంద�
Surgical strikes | మణిపూర్ సమస్య పరిష్కారానికి సర్జికల్ స్ట్రైక్స్ (Surgical strikes) వంటి చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీకి మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నాయకుడు ఎం రామేశ్వర్ సింగ్ పిలుపునిచ
మణిపూర్లో మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వర్గానికి అణచివేత సందేశం పంపేందుకే మూకలు మహిళలపై లైంగిక హింసకు పాల్పడుతుంటాయని అభిప్రాయపడింది.
Rahul Gandhi | ప్రధాని మోదీ (PM Modi) పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) మండుతుంటే ప్రధాని మాత్రం పార్లమెంట్ లో జోకులేస్తూ.. నవ్వుతున్నారని మండ