Mallikarjun Kharge | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) లో గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నిజంగానే తీవ్రంగా పరిగణించి ఉంటే.. తొలుత ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (Biren Singh)ను బర్తరఫ�
Manipur Violence | రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence) అట్టుడుకుతోంది. గత రెండు నెలలుగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించి,
Earthquake | రాజస్థాన్ జైపూర్ (Jaipur)ను వరుస భూకంపాలు (Earthquake) కుదిపేశాయి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. అరగంట వ్యవధిలోనే మూడు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు ఢిల్లీలో నిరసన సెగ తగిలింది. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై బాధిత కుటుంబ సభ్యులు ఆయన్ను నిలదీశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చ�
Manipur Incident | ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో గత రెండున్నర నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్లో తాజాగా వెలుగుచూసిన దారుణ ఘటన ఉద్రిక్తతలను మరింత రాజేసింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న ఘటన యావ�
Manipur main culprit | మణిపూర్లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడ్ని (Manipur main culprit) వీడియో ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. నగ్నంగా ఉన్న ఒక మహిళ పట్ల అసభ్యంగా ప�
Huge Protest Rally In Manipur | మణిపూర్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించడంతోపాటు వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడంపై పెద్ద ఎత్తున నిరసనలు (Huge Protest In Manipur) వెల్లువెత్తాయి.
న్యూఢిల్లీ: బీజేపీ అంటే బ్రిజ్భూషణ్ జనతా పార్టీ అని ఆమ్ఆద్మీ పార్టీ అభివర్ణించింది. జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని ఆ పా�
మణిపూర్లో (Manipur) హింసాత్మక ఘటనల నేపధ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వెలుగుచూడటం కలకలం రేపింది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో గురువారం ఉదయం ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు.
Manipur Violence | మణిపూర్లో కుకీ తెగకు చెందిన మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం.. మణిపూర్ మహిళలపై అమానవీయ చర్యలను ఖండించింది. రాజ్యాం
Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, దేశంలో పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, ఉమ్మడి పౌరసృ్మతి, మణిపూర్ హింస, ఢిల్లీ ఆర్డినెన్స�
మణిపూర్లో అమానుషం చోటుచేసుకున్నది. రాష్ట్రంలో చెలరేగిన అల్లర్ల మాటున మహిళలపై దారుణాలు జరుగుతున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన తాజాగా బయటపడింది. మే 4న కాంగ్�
త్యం రగులుతున్న మణిపూర్ సంక్షోభం కారణంగా అన్ని వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని కౌన్సిల్ ఆఫ్ ఇవాంజికల్ చర్చస్ ఇన్ ఇండియా (సీఈసీ ఇండియా) ఆందోళన వ్యక్తం చేసింది. సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొ
Manipur Protest | మణిపూర్లో ఎక్కడో ఒకచోట హింస కొనసాగుతూనే ఉన్నది. ఈ నెల 15న తూర్పు ఇంఫాల్లో మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్న నాగా మహిళ(55) హత్యకు గురయ్యారు. ఆమె హత్యకు మైతీ తెగవారే కారణమని యూఎన్సీ ఆరోపించింది.
ఈశాన్య రాష్ర్టాలలో రత్నాల భూమిగా, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్లో నేడు మరణ మృదంగం మోగుతున్నది. ఈ ఏడాది మే 3 నుంచి ప్రారంభమైన జాతుల మధ్య ఘర్షణల వల్ల దాదాపు 150 మంది చనిపోయారు. 25 గ్రామాలు, 350