Huge Protest Rally In Manipur | మణిపూర్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించడంతోపాటు వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడంపై పెద్ద ఎత్తున నిరసనలు (Huge Protest In Manipur) వెల్లువెత్తాయి.
న్యూఢిల్లీ: బీజేపీ అంటే బ్రిజ్భూషణ్ జనతా పార్టీ అని ఆమ్ఆద్మీ పార్టీ అభివర్ణించింది. జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని ఆ పా�
మణిపూర్లో (Manipur) హింసాత్మక ఘటనల నేపధ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వెలుగుచూడటం కలకలం రేపింది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో గురువారం ఉదయం ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు.
Manipur Violence | మణిపూర్లో కుకీ తెగకు చెందిన మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం.. మణిపూర్ మహిళలపై అమానవీయ చర్యలను ఖండించింది. రాజ్యాం
Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, దేశంలో పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, ఉమ్మడి పౌరసృ్మతి, మణిపూర్ హింస, ఢిల్లీ ఆర్డినెన్స�
మణిపూర్లో అమానుషం చోటుచేసుకున్నది. రాష్ట్రంలో చెలరేగిన అల్లర్ల మాటున మహిళలపై దారుణాలు జరుగుతున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన తాజాగా బయటపడింది. మే 4న కాంగ్�
త్యం రగులుతున్న మణిపూర్ సంక్షోభం కారణంగా అన్ని వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని కౌన్సిల్ ఆఫ్ ఇవాంజికల్ చర్చస్ ఇన్ ఇండియా (సీఈసీ ఇండియా) ఆందోళన వ్యక్తం చేసింది. సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొ
Manipur Protest | మణిపూర్లో ఎక్కడో ఒకచోట హింస కొనసాగుతూనే ఉన్నది. ఈ నెల 15న తూర్పు ఇంఫాల్లో మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్న నాగా మహిళ(55) హత్యకు గురయ్యారు. ఆమె హత్యకు మైతీ తెగవారే కారణమని యూఎన్సీ ఆరోపించింది.
ఈశాన్య రాష్ర్టాలలో రత్నాల భూమిగా, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్లో నేడు మరణ మృదంగం మోగుతున్నది. ఈ ఏడాది మే 3 నుంచి ప్రారంభమైన జాతుల మధ్య ఘర్షణల వల్ల దాదాపు 150 మంది చనిపోయారు. 25 గ్రామాలు, 350
న్యూఢిల్లీ: భారత్లో తరచూ ఇంటర్నెట్పై నిషేధం విధించడంపై జీ20 సమావేశంలో చర్చ జరిగింది. న్యూఢిల్లీ: భారత్లో తరచూ ఇంటర్నెట్పై నిషేధం విధించడంపై జీ20 సమావేశంలో చర్చ జరిగింది.
ఇంఫాల్: మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో, సమస్య పరిష్కారానికి పౌర సంఘాలు ముందుకు వస్తున్నాయి. అందులో ఫోరం ఫర్ రీస్టోరేషన్ ఆఫ్
Manipur | మణిపూర్లో హింసాకాండపై మౌనం వహిస్తున్న బీజేపీకి సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రత్యేక పాలనకు అనుమతులు ఇవ్వాలంటూ కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఓవైపు డిమాండ్ చేస్తుండగా.. మరోవైప
ఐజ్వాల్: మణిపూర్లో చర్చిల కూల్చివేతకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మద్దతునిచ్చాయని ఆరోపిస్తూ మిజోరం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు వనరాంచువాంగ తన పదవికి రాజీనామా చేశారు.
హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో తిరుగుబాటుదారులు, మిలిటెంట్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే పరోక్షంగా సహకరిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. లైసెన్సులు ఇచ్చి మరీ అనేకమంది చేతికి ఆయుధాలను అందించింద�
మణిపూర్ ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకొని వారికి భరోసా కల్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అల్లర్ల కారణంగా దెబ్బతిన్న గ్రామలు, ప్రార్థనాలయాల పునర్నిర్మాణాన�